Home / latest Telangana news
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదవ విడత ప్రజాసంగ్రామ యాత్ర ఇవాళ్టితో కరీంనగర్లో ముగియనుంది.
Telangana : స్నేహితుడితో కలిసి వేటకు వెళ్ళిన వ్యక్తి అనుకోని రీతిలో గుహలో ఇరుక్కుపోయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాగా డిసెంబర్ 13 వ తేదీ సాయంత్రం సమయంలో ఈ ఘటన జరగగా… ఇప్పటికీ కూడా అతన్ని బయటికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. దాదాపు 40 గంటలకు పైగా రాళ్ళ మధ్యలో ఆ వ్యక్తి ఇరుక్కుని నరకయాతన అనుభవిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా తలక్రిందులుగా ఉన్న పరిస్థితుల్లో రాళ్ళ మధ్యలో ఇరుక్కుని ఉన్న అతన్ని […]
మావోయిస్ట్ అగ్రనేత ఆజాద్, జర్నలిస్ట్ హేమచంద్ర పాండే ఎన్కౌంటర్ కేసులో ఆదిలాబాద్ జిల్లా న్యాయస్థానం తుదితీర్పును వెలువరించింది.
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక మార్పులు చేపట్టింది. ఇకపై ఇంటర్ చదివే విద్యార్థులకు ఇంగ్లీష్ థియరీతో పాటు ప్రాక్టికల్స్ కూడా అమలు చేయనున్నారు.
మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఇళ్లంతా బంధుమిత్రులు ఎంతో సందడిగా ఉంది. అందరూ పెళ్లి పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. మరి కాసేపట్లో పెళ్లి మండపానికి రావడానికి నవ వధువు ముస్తాబవుతోంది. ఇంతలోనే ఆ పెళ్లింట ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది. పెళ్లిపీటలపై ఉండాల్సిన నవవధువు ఫ్యానుకు వేలాడుతూ విగతజీవిగా మారింది. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేటలో చోటు చేసుకుంది.
గత రెండు రెండు మూడు రోజులుగా ఏపీలోని కొన్ని ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్న మాండూస్ తుపాను అల్పపీడనంగా బలహీన పడింది. ఈ మేరకు తాజా వెదర్ రిపోర్టును ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ వెల్లడించారు. అయినప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
తెలంగాణ కాంగ్రెస్ తో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బంధం తెగిపోయిందా? ఆయనను పట్టించుకోనవసరం లేదని కాంగ్రెస్ హై కమాండ్ భావించిందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ముఖ్యమని, సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదువ లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు
వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగుతోంది.
Hyderabad Kidnap Case : హైదరాబాద్ లోని ఆదిభట్లలో తాజాగా జరిగిన యవతి కిడ్నాప్ కేసు ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సినిమా రేంజ్ లో జరిగిన ఈ కిడ్నాప్ తతంగంలో టీ ఫౌండర్ నవీన్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా గుర్తించారు.