Home / latest Telangana news
డ్రగ్స్ టెస్ట్ కోసం తన రక్తం, కిడ్నీ, బొచ్చు కూడా ఇస్తానని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా
ఖమ్మం పట్టణంలో దొంగ బాబా విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రజల నమ్మకాలను ఆసరాగా చేసుకుంటూ కొంతమంది కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.
తండ్రి కళ్లెదుటే కుమార్తె కిడ్నాప్ అయిన ఘటన రాజన్న సిరిసిల్లా జిల్లాలోని చందుర్తి మండలం మూడపల్లిలో చోటు చేసుకుంది.
మేడ్చల్ జిల్లాకు చెందిన ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారన్న వార్తలు పార్టీలో కలకలాన్ని సృష్టించాయి.
ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భేటీ ముగిసింది. కొద్ది నిమిషాల క్రితమే ప్రగతిభవన్ నుండి బయలుదేరారు పైలట్ రోహిత్ రెడ్డి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం నాడు భేటీ అయ్యారు.
బెంగళూరు డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్తో పాటు ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చారు.
గురువును మించిన శిష్యులు.. తండ్రిని మించిన తనయుడు.. తల్లిని మించిన కూతురు.. ఇవీ సాధారణంగా మనం ఎప్పుడు వింటూనే ఉంటాం.. ఎస్ఐ ప్రిలిమనరి పరీక్షల్లో పాసై, ఈవెంట్సో లో ఒకేరోజు తల్లీకూతుర్లు అర్హత సాధించిన ఆ తల్లీకూతుళ్ళ సక్సెస్ కథ.
కామారెడ్డి జిల్లాలో ఒక యువకుడు గుహ లోని బండరాళ్ళ మధ్య ఇరుక్కున్న ఘటన సుఖాంతం అయ్యింది. తాజాగా రాజు క్షేమంగా బయటకు వచ్చాడు. దాదాపు 42 గంట
కామారెడ్డి జిల్లాలో ఒక యువకుడు గుహ లోని బండరాళ్ళ మధ్య ఇరుక్కున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 13వ తేదీన రెడ్డిపేట గ్రామానికి చెందిన షాడ రాజు ఘన్పూర్ శివారులో అటవీ ప్రాంతానికి వేటకు వెళ్లాడు. అక్కడే ఉన్న ఒక గుహలోకి