Home / Karnataka CM Siddaramaiah
Siddaramaiah Sentaional Comments about CM: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లూ నేనే సీఎంగా ఉంటానని ప్రకటించారు. రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు ధీటుగా సమాధానం చెప్పారు. అవును నేనున సీఎంను. మీకు ఏమైనా సందేహం ఉందా అని ప్రశ్నించారు. త్వరలో మార్పు వస్తుందని బీజేపీ, జేడీఎస్ చెబుతున్న విషయాన్ని అడగగా.. వీళ్లేనా మా హైమాండ్ అని సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉండగా, తన వద్ద 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని డిప్యూటీ […]
Siddaramaiah: సీఎం సిద్ధరామయ్య అదృష్టవంతుడని కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలపై సీఎం స్పందించారు. అవును.. తాను అదృష్టవంతుడినేనని, అందుకే ముఖ్యమంత్రి పదవిలో ఉన్నానని చెప్పారు. గృహనిర్మాణ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ పట్ల ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ అసంతృప్తితో ఉన్నారు. సిద్ధరామయ్య లాటరీ కొట్టారని, ఆయన్ను సోనియాగాంధీకి పరిచయం చేసింది తానే అని చెప్పారు. ఆయన అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. తనకు ఏ గాడ్ ఫాదర్ లేరని, తాను […]
Karnataka: కర్ణాటకలో సీఎం మార్పు అంశం చర్చనీయాంశంగా మారింది. రెండు, మూడు నెలల్లో డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని ఆ పార్టీకి చెందిన నేతలు వ్యాఖ్యానించారు. మద్దతుగా 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఇప్పటికే ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే డీకే ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. నా తరఫున ఎమ్మెల్యేలు మాట్లాడాలని కోరుకోవడం లేదన్నారు. 2028లో జరిగే ఎన్నికలపై నేతల దృష్టి ఉండాలని సూచించారు. […]
Three people Arrested: తమిళనాడు-కేరళ సరిహద్దుల్లోని కర్ణాటక రాష్ట్రంలోని చామరాజనగర జిల్లా హనూరు తాలూకా మలెమహదేశ్వర వన్యధామం పరిధిలో ఐదు పులులు అనుమానాస్పదంగా మృతిచెందిన విషయం తెలిసిందే. కేసును దర్యాప్తు చేస్తున్న అటవీశాఖ అధికారులు పులులకు విషం పెట్టి చంపిన ఓ వ్యక్తితోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. కర్ణాటకకు చెందిన మాదురాజు అనే వ్యక్తి తన ఆవును పులి వేటాడి, చంపినందుకు ప్రతీకారంగా అక్కడ తిరిగే పులులకు విషం పెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. తాము […]
Karnataka CM Siddaramaiah on Over Bengaluru Stampede: ఆర్సీబీ విజయోత్సవం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. మృతికి బాధ్యత వహిస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి ముగ్గురు రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. దీంతో బీజేపీ నేతల డిమాండ్పై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. తనను రాజీనామా అడిగే ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పలుచోట్ల గతంలో జరిగిన విషాదాలకు బాధ్యత వహించి తమ పదవులకు రాజీనామా […]
Karnataka Government : సిద్ధరామయ్య ప్రభుత్వానికి అధిష్ఠానం కీలక సూచన చేసింది. రాష్ట్రంలో మరోసారి కులగణన చేపట్టే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. నిర్ణీత కాలపరిమితి లోగా తిరిగి కులగణన చేపట్టాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సూచించింది. మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీతో సీఎం, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ 12న కర్ణాటక కేబినెట్.. సమావేశం అనంతరం కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి […]
Dispute between Governor and Chief Minister : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవాల సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఇప్పుడు గవర్నర్, ముఖ్యమంత్రిల మధ్య వివాదంగా మారుతోంది. విధాన్ సౌధలో జరిగిన కార్యక్రమాన్ని తాము ఏర్పాటు చేయలేదని సీఎం సిద్ధరామయ్య ప్రకటించాడు. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గహ్లోత్ను స్వయంగా సీఎం అధికారికంగా కార్యక్రమానికి ఆహ్వానించినట్లు రాజ్భవన్ ప్రకటించింది. మొదట ఆర్సీబీ బృందానికి రాజ్భవన్లో […]
BJP Demand to CM Siddaramaiah, Deputy CM Shivakumar arrest : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా అలజడి సృష్టించింది. ఈ తొక్కిసలాటలో 11 మంది మృతిచెందగా.. మరో 40 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. తాజాగా, కొంతమంది గతంలో జరిగన సంఘటనలకు ఈ ప్రమాదానికి సంబంధించిన అంశాన్ని జోడించి చర్యలు ఉంటాయా? అని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా సీఎం సిద్ధరామయ్యతో పాటు […]
CM Siddaramaiah Key Decisions to Bengaluru Tragedy: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనపై ఆ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ఈ మేరకు 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ సీఎం సిద్ధరామయ్య సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఆర్సీబీ విక్టరీ పరేడ్ తీవ్ర విషాదం నింపింది. చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరగడంతో 11 మంది మృతి చెందగా.. 47 మందికి గాయాలయ్యాయి. అంచనాకు మించి […]
Karnataka CM Siddaramaiah : బెంగళూరులోని ఎస్బీఐలో కన్నడ భాషపై వివాదం జరుగగా, దీనిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. బ్యాంకు మేనేజర్ కస్టమర్లతో నిర్లక్ష్యంగా ప్రవర్తించిన తీరు సరైనది కాదన్నారు. స్థానిక భాషను బ్యాంకు ఉద్యోగులందరూ గౌరవించాలని సూచించారు. కస్టమర్లను గౌరవించి, స్థానిక భాషలో మాట్లాడాలని కోరారు. సూర్యనగరలో కన్నడ భాష మాట్లాడటానికి నిరాకరించిన ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీంతో ఎస్బీఐ మేనేజర్ను బదిలీ చేసిందని, ఇంతటితో ఈ […]