Home / India
: వచ్చే నెలలో కింగ్ చార్లెస్ III పట్టాభిషేకానికి ముందు 'కాస్ట్ ఆఫ్ ది క్రౌన్' సిరీస్లో భాగంగా, బ్రిటన్ రాజ సంపద మరియు ఆర్థిక విషయాలపై ది గార్డియన్ వార్తాపత్రిక వివరిస్తోంది.ఈ వారం నివేదికలలో ఒకదానిలోఇది క్వీన్ మేరీ, దివంగత క్వీన్ ఎలిజబెత్ II యొక్క నానమ్మ, ఆమె సామ్రాజ్య మూలాల గురించి వివరించింది.
రాడికల్ ఇస్లామిస్ట్ బోధకుడు జాకీర్ నాయక్ను ఒమన్ నుంచి బహిష్కరించే అవకాశం ఉంది. మార్చి 23న ఒమన్ పర్యటన సందర్భంగా నాయక్ను అదుపులోకి తీసుకునేందుకు భారత నిఘా సంస్థలు ఇప్పటికే ఒమన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయి.
స్మార్ట్ఫోన్ల ద్వారా స్పై, యూజర్ల డేటా దుర్వినియోగం అవుతున్న ఉదంతాలు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
టీమిండియా స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పి కారణంగా ఆటకు దూరమైన విషయం తెలిసిందే. ఇటీవల వెన్నునొప్పికి శస్త్రచికిత్స కోసం బుమ్రా న్యూజిలాండ్ వెళ్లిన సంగతి తెలిసిందే.
రష్యా నుండి భారతదేశం యొక్క ముడి చమురు దిగుమతులు ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో రోజుకు 1.6 మిలియన్ బ్యారెళ్లకు పెరిగాయి. సాంప్రదాయ సరఫరాదారులు ఇరాక్ మరియు సౌదీ అరేబియా నుండి కలిపి దిగుమతుల కంటే ఇది అధికం.
జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత కేవలం ట్యాక్స్ ల ద్వారానే ఈ నెలలో గరిష్ఠ ఆదాయం వచ్చిందని.. మొత్తంగా ఫిబ్రవరిలో రూ. 11,931 కోట్లు వసూలైంది.
తమిళనాడు రాష్ట్రానికి చెందిన మమ్మద్ రెహ్మతుల్తా సయ్యద్ అహ్మద్ ఈ కాల్పుల్లో మృతి చెందాడు. ఈ సంఘటన ఇండియన్ ఎంబసీ కూడా స్పందించింది.
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కెనడా పౌరసత్వం కారణంగా తరుచూ విమర్శలు ఎదుర్కొనే అక్షయ్ కుమార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు సర్వస్వం భారత్ అని వివరించారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్ట్ మ్యాచులు జరుగనున్నాయి. వరుసగా రెండు టెస్టులో ఓటమి పాలైన ఆస్ట్రేలియా జట్టుకు వరుస షాక్ లు తగులుతున్నాయి.
Earthquake: దేశంలో వరుస భూకంపాలు నమోదవుతున్నాయి. ఇది వరకే.. అస్సాం, గుజరాత్ లో స్వల్ప ప్రకంపనలు రాగా.. తాజాగా సిక్కింలో భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. టర్కీ, సిరియాలో భూకంపం భారీ చోటు చేసుకుంది. దీంతో భారత్లో కూడా భూకంపాలు సంభవించే అవకాశం ఉందని నిపుణలు అంచనా వేస్తున్నారు.