Home / EOU
Arrest : ‘నీట్ యూజీ–2024’ ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు సంజీవ్ ముఖియాను ఆర్థిక నేర విభాగం బృందం అరెస్టు చేసింది. గురువారం రాత్రి అతడిని బీహార్ రాజధాని పట్నాలో అరెస్టు చేసినట్లు ఈవోయూ అధికారి నయ్యర్ హుస్సేన్ ఖాన్ తెలిపారు. ప్రధాన నిందితుడిగా సంజీవ్ ముఖియా.. నీట్ పేపర్ లీకేజీ కేసులో సంజీవ్ ముఖియా ప్రధాన నిందితుడు కాగా, దీంతో పేపర్ లీకేజీ అంశం బయటపడింది. వెంటనే అతడు పరారయ్యాడు. […]