Home / DGAO
India Pakistan War: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ పై భారత ఆర్మీ దళాలు జరిపిన దాడులను త్రివిధ దళాల డీజీఎంఓలు వెల్లడించారు. దాడుల్లో పాక్ లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామని అధికారులు తెలిపారు. సుమారు 100 మంది ముష్కరులు హతమయ్యారని స్పష్టం చేశారు. కాగా జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ నామరూపాలు లేకుండా చేశామని అన్నారు. అయితే భారత్ దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ భారత్ పై డ్రోన్లు, మిస్సైళ్లతో […]