Home / cyber crime police
Hyderabad: నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్టేషన్ లో కేసు నమోదైనట్లు తెలిపారు. రాష్ట్ర డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వఎస్ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ శాంతికుమారి, దాన కిషోర్ తదితరులు హైదరాబాద్ మెట్రో రైలులో బెట్టింగ్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారని ఓ విడియోను రిలీజ్ చేశాడు. దాదాపు రూ.300 కోట్ల రూపాయల లావాదేవీలు అక్రమంగా జరిగాయని ఆరోపించాడు. దీంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. […]