Home / Central government
Rahul Gandhi Sensational Comments On Union Budget 2025: బడ్డెట్ మీద రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం జరిగిన లోక్సభ సమావేశం.. విపక్షాల తీరుతో గందరగోళంగా మారింది. ఉదయం సభ సమావేశం కాగానే, కుంభమేళా తొక్కిసలాటపై చర్చకు ప్రధాన విపక్షమైన కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చర్చకు పట్టుబట్టటంతో బాటు సభలో పలు అంశాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల సందర్భంగా అధికార విపక్ష సభ్యుల మధ్య మాటలయుద్ధానికి దారితీశాయి. మరణాలను దాస్తున్నారు.. ఉత్తరప్రదేశ్లోని […]
Government drafts rules for mandatory adoption of Indian Standard time: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యకలాపాలు ఒకే ప్రామాణిక సమయంలో నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు అన్ని రంగాల్లో భారత ప్రామాణిక సమయం వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ముసాయిదా నిబంధనలు రూపొందించింది. ఇందులో అధికారిక ప్రభుత్వ విధులతో పాటు దేశాభివృద్ధికి దోహదపడే కీలక వాణిజ్య కార్యకలాపాలు కూడా ఉన్నాయి. అయితే, ఈ ముసాయిదా నిబంధనలపై ఫిబ్రవరి […]
One Nation One Election Bill To Be Introduced In Lok Sabha: ఒక దేశం.. ఒకే ఎన్నిక.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి కళ్లు ఈ బిల్లుపైనే ఉన్నాయి. అయితే ఈ బిల్లు చట్టరూపం దాల్చాలంటే ఎలాంటి మార్పులు చేయాలనే విషయంపై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఇవాళ లోక్సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టింది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ […]
Central Government Reverse decision to One Nation One Election Bills: ఒకే దేశం.. ఒకే ఎన్నిక పేరుతో అటు లోక్సభకు, ఇటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఉబలాటపడిన ప్రధాని నరేంద్రమోదీ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా లోక్సభ బిజినెస్ జాబితా నుంచి రెండు బిల్లులను తొలగించటంతో ఈసారి ఈ బిల్లును ప్రభుత్వం పార్లమెంటుకు తీసుకురాకపోవచ్చని పలు పార్టీలు భావిస్తున్నాయి. ఈ నెల 16న లోక్సభ ముందుకు బిల్లులు తీసుకురావడానికి కేంద్రం […]
Central Government Clarity on Social Media Harassment: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వేధింపులు ఎక్కువయ్యాయి. సినిమాలు, రాజకీయాల మొదలు ప్రతిరంగంలోనూ ఒకరిని ఒకరు దూషించుకనేందుకు దీనినే వేదికగా చేసుకునే ధోరణి బాగా పెరిగింది. ఇక.. సామాజిక మాధ్యమాల్లో మహిళలను వేధించడం పరిపాటిగా మారుతోంది. మరోవైపు నానాటికీ సైబర్ నేరాలూ పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. డిజిటల్ మాధ్యమాల నియంత్రణ మీద ఇప్పటి వరకు […]
దేశంలో కొత్తగా 50 వైద్య కళాశాలలను నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాగా ఇందులో 17 కాలేజీలు ఏపీ, తెలంగాణకు కేటాయించడం గమనార్హం. కాగా ఇందులో తెలంగాణకు 12 మెడికల్ కాలేజీలు.. ఆంధ్రప్రదేశ్ కి ఐదు మెడికల్ కాలేజీలు కేటాయించారు.
ఈ మధ్య కాలంలో భారీగా పెరిగిన విమాన ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. విమాన ఛార్జీలు నియంత్రణలో ఉండాలని.. టికెట్ ధరల పెరుగదలపై పర్యవేక్షణ జరపాలని ఎయిర్ లైన్స్ సంస్థలను కేంద్రం సూచనలు చేసింది.
ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్ మాల్ వేర్ ‘దామ్’తో పెను ముప్పు ఉందని వినియోగదారులను అలెర్ట్ చేసింది.
ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. అప్పుల ఊబిలో ఉన్న జగన్ సర్కారుకి పెద్ద బంపర్ ఆఫర్ ఏ ఇచ్చింది అని చెప్పాలి. 2014-15 ఆర్థిక సంవత్సరం నాటి రెవెన్యూ లోటు కింద రూ.10,460.87 కోట్లు రాష్ట్రానికి అందించింది. ‘ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం’ కింద ఈ మొత్తాన్ని మంజూరు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ
Electric vehicles: ప్రస్తుతం విద్యుత్ వాహనాలపై ఇస్తున్న సబ్సిడీకి కోత పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ఫేమ్ 2 పథకం కింద 40 శాతం సబ్సిడీ అందిస్తున్నారు. అయితే ఈ పథకం కొనసాగుతుందా? లేదా? అని చాలా కాలంగా సందేహాలు నెలకొన్నాయి. దీంతో ఈవీ వాహనాల కొనుగోళ్లపై ప్రభావం పడుతోంది. కానీ తాజాగా ఈ అంశంపై భారీ పరిశ్రమ మంత్రిత్వ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఒక వేళ ప్రణాళికలు నిజం […]