Home / bollywood news
నటి అమలా పాల్ అజయ్ దేవగన్ నేతృత్వంలోని భోలాలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
కీర్తింపబడడం ఓ అదృష్టం. ఆ ఆనందాన్ని నిలుపుకోవడం మరింత అదృష్టం. దాన్ని పాటించారు ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్. తనను చూసేందుకు వచ్చిన అభిమానులకు ధరించిన పాదరక్షలు వదిలి మరీ నమస్కరించడం అతని సంస్కారానికి కొలబద్దగా నిలిచింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్ ఇన్పుట్ల ఆధారంగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కు వై ప్లస్ భద్రతను కల్పించారు.
బిగ్ బి అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్ పతి సెట్స్ పై తన ఎడమకాలికి గాయమయిందని తన బ్లాగ్ పోస్ట్ ద్వారా అభిమానులకు తెలియజేశారు.
బాలీవుడ్ కండలవీరుడు, బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయగల నటుడు సల్మాన్ ఖాన్ ఇటీవల అస్వస్థతకు లోనయ్యాడు.
బాలీవుడ్ లో తీవ్ర విషాదం, ప్రముఖ సీనియర్ హిందీ నటుడు జితేంద్ర శాస్త్రి శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. అయితే, ఆయన మరణానికి గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. జితేంద్ర మరణంపై అతడి తోటి నటులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో వార్త బయటకి వచ్చింది.
టాలీవుడ్లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఢిల్లీ భామ రకుల్. కాగా ఈ స్టార్ హీరోయిన్ త్వరలో పెళ్లిపీటలెక్కబోతుందంటూ వార్తలు నెట్టంట చక్కర్లు కొడుతున్నాయి. కాగా 2023లో రకుల్ పెళ్లి చేసుబోతుందంటూ ఆమె సోదరుడు అమన్ ట్వీట్ చేశాడు. దానిపై రకుల్ ఏమని స్పందించిందో చూడండి.
సోనాక్షి సిన్హా, హ్యూమా ఖురేషీ ప్రధాన పాత్రల్లో నటించిన 'Double XL ' సినిమాలో శిఖర్ ధావన్ అతిథి పాత్రలో నటించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాను ఒక ఊపు ఉపేస్తుంది.ఈ ఫొటోలో శిఖర్ ధావన్.. హ్యూమాతో కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు.ఈ ఫొటోను హ్యూమా రీట్వీట్ చేయడంతో గబ్బర్ ను అతి త్వరలో వెండితెర మీద చూడబోతున్నామని స్పష్టమైంది.
సీతారామమం చిత్రంలో సీతగా అలరించిన మృణాల్ ఠాకూర్ కు బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. అయితే తాను ఈ స్టేజిలోకి రావడానికి ఎన్నోకష్టాలు పడిందట. మొదట్లో అయితే ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకుందట. మరి మృణాల్ అలా ఎందుకు అనుకుందో ఈ కథనం ద్వారా తెలుసుకోండి.
విజయ్ సేతుపతి,మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమా ‘విక్రమ్ వేద’ మంచి విజయాన్ని అందుకుంది.సుమారు ఈ సినిమా రూ.11 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ ఒక రేంజులో వసూళ్ళ బాట పట్టి మొత్తం ఈ సినిమా రూ.70 కోట్లను వసూలు చేసింది.