Home / Asaduddin Owaisi
భారతదేశంలో వీధి కుక్కలకు ఉన్న గౌరవం కూడ ముస్లింలకు లేదని మజ్లిస్ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. గుజరాత్లో జరిగిన నవరాత్రి గర్బా కార్యక్రమంలో రాళ్లు రువ్వారని ఆరోపిస్తూ కొంతమంది ముస్లిం వ్యక్తులను స్తంభానికి కట్టేసి కొట్టిన నేపధ్యంలో ఆయన తీవ్ర విమర్శలు చేస్తూ ఒక వీడియోను విడుదల చేసారు.
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసిఆర్ దసరా రోజున జాతీయ పార్టీ ప్రకటన చేస్తున్న క్రమంలో ఆ పార్టీ తీరును కేంద్ర పర్యాటక శాఖామంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు
హిందూ, ముస్లిం మద్య గొడవలు సృష్టించడమే భాజాపా, ఆర్ఎస్ఎస్ ల పనిగా ఏఐఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఓవైసీ పేర్కొన్నారు. ఈ ఏడాది చివరిలో గుజరాత్ జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఆయన ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోవిలువైన వక్ఫ్ ఆస్తులను భూ మాఫియాలు స్వాధీనం చేసుకున్నారనే ఫిర్యాదులపై చర్య తీసుకునేందుకు సర్వే ప్రారంభించినట్లు యుపి డిప్యూటీ సిఎం కేశవ్ ప్రసాద్ మౌర్య బుధవారం చెప్పారు.
ఎంఐఎం స్వాతంత్ర్య సమరయోధులు తుర్రేబాజ్ ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్ల వారసులని, ఖాసిం రిజ్వీ కాదని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.టీఎస్ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో భాగంగా పార్టీ బైక్ ర్యాలీ అనంతరం బహిరంగ సభలో ఒవైసీ ప్రసంగించారు.
దేశంలో సర్వత్రా 2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ నేతలు దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ జైపూర్ లో ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించారు
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆహారం, జనాభా పెరుగుదలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తినటం, పిల్లల్ని కనడం అడవిలో జంతువులు కూడా చేస్తాయన్నారు. కానీ ఇది సభ్య సమాజంలో నివసించే మనుష్యులకు వర్తించదని అన్నారు. మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి.