Home / జాతీయం
భారత నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ నియామకాన్ని ఆమోదిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పదవీ కాలం ఆగస్టు 26తో ముగియనుంది. ఆయన స్థానంలో జస్టిస్ యూయూ లలిత్ బాధ్యతలు స్వీకరిస్తారు.
బీహార్ రాజకీయాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తనదైన శైలిలో స్పందించారు. బీజేపీతో అసౌకర్యంగా ఉండటం వల్ల తెగతెంపులు చేసుకుని ఇతర పార్టీల పొత్తుతో నితీష్ ప్రభుత్వం ఏర్పాటు చేశారని అన్నారు. ఒకప్పడు ప్రశాంత్ కిశోర్ నితీష్కుమార్కు అత్యంత సన్నిహితుడు.
విప్లవకవి వరవరరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. బీమా కోరేగావ్ కేసులో నిందితుడుగా ఉన్న వరవరరావుకు అనారోగ్య కారణాల వల్ల బెయిల్ మంజూరు చేసింది. ఇచ్చిన బెయిల్ను ఎలాంటి పరిస్థితుల్లో దుర్వినియోగం చేయరాదని సుప్రీంకోర్టు బెంచ్ జడ్జి యుయు లలిత్ ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 10న రాష్ట్రాలకు పన్నుల పంపిణీ కింద రూ.1.17 లక్షల కోట్లను విడుదల చేసింది, ఇది సాధారణంగా బదిలీ అయ్యే దానికంటే రెట్టింపు."రాష్ట్రాల మూలధనం మరియు అభివృద్ధి వ్యయాలను వేగవంతం చేయడానికి రాష్ట్రాలను బలోపేతం చేయడానికి ఇది భారత ప్రభుత్వ నిబద్ధత
’బయోలాజికల్ ఇ‘ యొక్క కార్బెవాక్స్ 18 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి మరియు కోవిషీల్డ్ లేదా కోవాక్సిన్తో పూర్తిగా టీకాలు వేసిన వారికి (డబుల్ డోస్) బూస్టర్ లేదా ముందు జాగ్రత్త డోసుగా ఆమోదించబడింది. ఇమ్యునైజేషన్పై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (NTAGEI) యొక్క COVID-19
ప్రియాంక గాంధీ వాద్రాకు కరోనా సోకింది. ప్రియాంక గాంధీకి కరోనా సోకడం ఇది రెండోసారి. ఆమె ఐసోలేషన్లో వున్నారు. తనకు కరోనా వైరస్ సోకిందని ప్రియాంక గాంధీ ట్వీట్ ద్వారా సమాచారం అందించారు. ప్రియాంక గాంధీ ట్వీట్ చేస్తూ, "ఈ రోజు మరోసారి కరోనా వైరస్ బారిన పడ్డాను.
బీహార్ సీఎంగా నితీష్ కుమార్ నేడు ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుండగా ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారంపై స్పష్టత లేదు. నితీష్ కుమార్ ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా ద్రోహం చేశారని ఆరోపిస్తూ బీజేపీ
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ దాడులు, అల్లర్లకు జరిగే అవకాశాలున్నాయని ఇంటలిజెన్స్ నుంచి సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పదివేల మంది పోలీసులను ఢిల్లీలో మోహరించారు. గాలిపటాలు, బెలూన్లు, డ్రోన్లు ఎగురవేయకుండా ఆంక్షలు విధించారు.
నోయిడా పోలీసులు శ్రీకాంత్ త్యాగిని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో త్యాగితో పాటు మరో ముగ్గురిని నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో తనకు తాను బీజేపీ కిసాన్ మోర్చా ఎగ్జిక్యూటివ్అని ప్రకటించుకున్నాడు త్యాగి. నిన్న నోయిడాలోని సెక్టార్ 93-బీలోని గ్రాండ్ ఒమాక్సీ సొసైటీలో అక్రమంగా నిర్మించిన కట్టడాన్ని అధికారులు
నితీష్ కుమార్ మంగళవారం బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కుమార్ బీహార్ గవర్నర్ ఫాగు చౌహాన్ను రాజ్ భవన్లో కలుసుకున్నారు మరియు రాష్ట్రంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వాన్ని ముగించినందుకు గుర్తుగా ఉన్నత పదవికి రాజీనామా లేఖను సమర్పించారు