Home / జాతీయం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పనై అనర్హత వేటును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ‘సంకల్ప్ సత్యాగ్రహ’ పేరుతో దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది.
CM KCR: దేశంలో వచ్చేది రైతు సర్కారే అని సీఎం కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా లోహాలో ఏర్పాటు చేసిన భారాస బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర రైతులు అండగా ఉంటామనీ కేసీఆర్ హామీ ఇచ్చారు.
:జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన త్వరలో అందుబాటులోకి రానుంది. పారిస్ ఈఫిల్ టవర్ కంటే ఎత్తులో ఉన్న ఈ రైల్వే వంతెన, నదికి 359 మీటర్ల ఎత్తులో చీనాబ్ నదిపై విస్తరించి ఉంది.
పార్లమెంటు సభ్యుడిగా లోక్సభకు అనర్హత వేటు పడిన కొద్ది రోజుల తర్వాత, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆదివారం తన ట్విట్టర్ బయోడేటాని మార్చారు. రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతా బయోడేటాని 'డిస్' క్వాలిఫైడ్ ఎంపీ'గా అప్డేట్ చేశారు
శ్రీహరి కోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్.. వన్ వెబ్కు చెందిన 36 ఉప గ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. అంతరిక్ష ఆధారిత ఇంటర్నెట్ను ప్రపంచం మొత్తానికి అందించే శాటిలైట్స్ను ఇస్రో అంతరిక్షంలోకి పంపించింది. శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి 36 ఉపగ్రహాలతో కూడిన సముదాయాన్ని ప్రత్యేకంగా రూపొందించిన లాంచ్ వెహికల్ మార్క్ త్రీ భూకక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
Khushbu Sundar: రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దవడంపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే గతంలో ప్రధాని మోదీ పేరును కించపరుస్తూ నటి.. ప్రస్తుత భాజపా నాయకురాలు ఖుష్బూ సుందర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ప్రస్తుతం ఉన్న టోల్ ప్లాజాల స్థానంలో జీపీఎస్ ఆధారిత పన్ను వసూళ్ల విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. వచ్చే 6 నెలల్లో జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్లతో సహా కొత్త సాంకేతికతలను ప్రభుత్వం ప్రవేశపెడుతుందని కేంద్రమంత్రి గడ్కరీ చెప్పారు.
:కార్తికి గోస్నాల్వ్స్ యొక్క ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ బెస్ట్ షార్ట్గా ఆస్కార్ అవార్డును గెలుచుకున్నప్పటి నుండి, బొమ్మన్ మరియు బెల్లీ దంపతులు వార్తల్లో నిలిచారు. రఘు అనే అనాథ ఏనుగు పిల్లను చూసుకున్న జంట గా వారు మిలియన్ల మంది హృదయాలను గెలుచుకున్నారు.
దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా మళ్లీ పెరుగుతున్నాయి. కొవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది.
Annamalai: తమిళనాడు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ రాష్ట్రంలో అన్నాడీఎంకే తో కూటమి పై ఓ సారి ఆయన స్పందించారు.