Home / ప్రాంతీయం
CM Revanth Reddy landed in Warangal: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ చేరుకున్నారు. కుడా మైదానంలో హెలిప్యాడ్ ద్వారా ల్యాండ్ అయ్యారు. ఈ మేరకు ఆయనకు మంత్రులు స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి వర్గ బృందం ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘తెలంగాణ ఛైతన్యపు రాజధాని. కాళోజీ నుంచి పీవీ వరకు మహనీయులను తీర్చిదిద్దిన నేల. […]
Deputy CM Pawan Kalyan in assembly sessions: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడమే ప్రభుత్వ ధ్యేయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. శాసనమండలిలో గ్రామాల్లో డంపింగ్ యార్డులపై చర్చ జరిగింది. ఈ మేరకు మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు పవన్ కల్యాణ్ సమాధానాలు చెప్పారు. గ్రామాల్లో చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల నిర్వహణకు నిధులు ఇచ్చామని పవన్ కల్యాణ్ తెలిపారు. ఇందులో భాగంగానే 15వ ఫైనాన్స్ నిధులు సంపద సృష్టి కేంద్రాలకు కేటాయించామని […]
BRS EX MLA Patnam Narender Reddy: వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి కేసులో అరెస్టయి చర్లపల్లి జైలులో రిమాండ్లో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికి భారీ ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. చర్లపల్లి జైలులో నరేందర్ రెడ్డికి ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని చర్లపల్లి జైలు సూపరింటెండెంట్ను ఆదేశించిన న్యాయస్థానం ఇంటి భోజనానికి అనుమతించింది. బీఆర్ఎస్ […]
Phone tapping case Petition in High Court by Shravan Kumar: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రావణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. కాగా, ఇప్పటికే నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రావణ్ కుమార్ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. దీంతో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని శ్రావణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీంతో ఈ ముందస్తు బెయిల్ […]
Ram Gopal Varma request to Message: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరుకాకుండా డుమ్మా కొట్టాడు. తనపై నమోదైన కేసులో ఇంకా నాలుగు రోజులు సమయం కావాలంటూ ఒంగోలు పోలీసులకు వాట్సాప్ మెసేజ్ పంపించారు. అయితే ఇవాళ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో ఆర్జీవీ విచారణకు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటల సమయంలో వ్యక్తిగత కారణాలతో విచారణకు రాలేనని మెసేజ్తలో పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబుతో పాటు పవన్ […]
Vallabhaneni Vamshi Followers arrested: టీడీపీ కార్యాలయంతో పాటు ఆ పార్టీ నేత కాసనేని రంగబాబుపై దాడి చేసిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చెందిన ప్రధాన అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేశారు. కృష్ణా జిల్లాలోని గన్నవరంలో ఉన్న టీడీపీ కార్యాలయంపై మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరులు ముగ్గురు ఓలుపల్లి మోహనరంగాతోపాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. […]
AP Assembly about 108 vehicles: అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో 108 వాహనాల టెండర్, నిర్వహణకు సంబంధించి అరబిందో సంస్థపై చర్యలు తీసుకోవాలని సోమవారం అసెంబ్లీ సాక్షిగా ఏపీ ప్రభుత్వాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. 108 మాటున ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడికి చెందిన అరబిందో సంస్థ భారీ అక్రమాలకు పాల్పడిందని అసెంబ్లీలో సోమిరెడ్డి ఆధారాలు బయటపెట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో దాదాపు 18 లక్షల మందికి అంబులెన్స్లు అత్యవసర సేవలు […]
Srivani Trust Cancellation: టీటీడీ పాలక మండలి సోమవారం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు అధ్యక్షతన సోమవారం జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో భక్తులకు వేగంగా దర్శనం కల్పించటం మొదలు టీటీడీ ఉద్యోగుల వరకు పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది. శ్రీవాణి ట్రస్ట్ రద్దు గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన శ్రీవాణి ట్రస్ట్ను రద్దుచేస్తున్నట్లుగా టీటీడీ పాలకమండలి సమావేశం అనంతరం టీటీడీ ఛైర్మన్ బి. ఆర్. నాయుడు ప్రకటించారు. అదే సమయంలో […]
Lagacharla incident: లగచర్ల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ ఘటనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలపై బీఆర్ఎస్ జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ నాయకత్వంలోని పార్టీ బృందం అక్కడి రైతులను కలిసి, ప్రభుత్వం అన్యాయంగా గిరిజన రైతుల భూమిని లాక్కునే ప్రయత్నం చేసిందని ఫిర్యాదు చేసింది. మరోవైపు లగచర్ల బయలు దేరిన బీజేపీ అగ్రనేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అటు ప్రభుత్వం రంగంలోకి దిగి పరిగి డీఎస్పీపై వేటు […]
Hydra Action Again In Hyderabad City: ఆక్రమణలు చేసిన అక్రమార్కుల పాలిట ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా కొంత విరామం తర్వాత మళ్లీ రంగంలోకి దిగింది. నగర శివారు ప్రాంతమైన అమీన్ పూర్లో ఓ అక్రమ నిర్మాణాన్ని హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. గతంలో నోటీస్ ఇచ్చినప్పటికీ ఇళ్లను తొలగించకపోవడంతో హైడ్రా రంగంలోకి దిగాల్సి వచ్చిందని ఒక అధికారి తెలిపారు. మళ్లీ కూల్చివేతలు షురూ సోమవారం ఉదయమే అమీన్ పూర్ పరిధిలోని వందనాపురి కాలనీకి చేరుకున్న అధికారులు […]