Home / సినిమా
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క ప్రతిష్టాత్మకమైన రాబోయే చిత్రాలలో ఒకటి "హరి హర వీర మల్లు" ఒకటి. క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ క్రిష్ జాగర్లమూడి రూపొందించిన ఈ చిత్రంలో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి.
హీరోయిన్ సమంత తాజాగా తను అనారోగ్యం బారిన పడ్డానని తెలిపింది. జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. సమంత త్వరగా కోలుకోవాలి. అందుకు కావాల్సినంత శక్తిని పొందాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేసారు.
తనకు ప్రాణాంతకమైన ‘మైయోసిటీస్’ అనే వ్యాధి ఉన్నట్లు సమంత ఇన్ స్టాగ్రామ్ లో షాకింగ్ విషయం చెప్పింది. చేతికి సెలైన్ ఎక్కించుకుంటున్న ఫొటోను వెనుక నుంచి చూపిస్తూ ఫొటో షేర్ చేసింది.
‘వసుధారా .. మీ మేడమ్కి అన్నీ తెలుసు కదా? ఆవిడైనా ఆపి ఉండాలిసిందిగా..మా డాడ్కి నచ్చజెప్పాలి కదా? పోనీ వెళ్ళిన తరువాత ఐనా రిషి బాధపడుతూ ఉంటాడని వెళ్దాం అని చెప్పి ఇక్కడకు తీసుకుని రావాలి కదా?’ అని రిషి బాధగా అంటాడు.‘ఆవిడ చెప్పలేదని మనం ఎలా అనుకుంటాం సార్’ అని వసు అంటుంది.
ఆర్ఆర్ఆర్ చిత్రం పాటలకు జపనీస్ సైతం స్టెప్పులేస్తూ తెగ వైరల్ అవుతున్నారు. ముఖ్యంగా నాటు నాటు సాంగ్ సిగ్నెచర్ స్టెప్పుకైతే ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న తారక్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మేము భారతీయులం, డ్యాన్స్ మా రక్తంలోనే ఉందంటూ సంచలన కామెంట్స్ వేశారు.
నవంబర్ 1వ తేదీన దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్కు రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారం కర్ణాటక రత్న ప్రదానం చేస్తున్న సందర్బంగా కర్ణాటక ప్రభుత్వం కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్లను విధాన సౌధకు ఆహ్వానించింది.
ఆ తరువాత అనసూయ దగ్గరకు వెళ్లి, ‘ఆవేశంలో నన్ను ఎన్ని మాటలు అన్నారో కానీ. అవి అనాల్సింది నన్ను కాదు. మీ కొడుకుని, మీ కోడల్ని చేయకూడని తప్పులన్నీ బరి తెగించి మీ ముందే చేశారు. వాళ్లని అనడం మానేసి నన్ను అంటున్నారా అని అడుగుతుంది.
అంతే కానీ, నీ మీద మోజు పడి కాదు. నాకు ఆడవాసనే అంటేనే పడదు. అందులోనూ నీలాంటి ఆడవాళ్లంటే నాకు ఛీ ఛీ నాకు అసహ్యం’ అని దుర్గ అంటాడు. ‘వదల్రా వదులు’ అంటూ గింజుకుంటుంది వాల్తేరు వాణి.
నమ్రత శిరోద్కర్ లండన్ నుండి కొన్ని కుటుంబ చిత్రాలను ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు. తదుపరి ప్రాజెక్ట్ కోసం మహేష్ ప్రస్తుత రూపాన్ని ఫోటోస్ లో చూసి అభిమానులు కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు.
భాషతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో దూసుకుపోతున్న కాంతార చిత్రానికి కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. గత కొద్ది రోజులుగా ఈ సినిమా వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ మూవీలోని వరాహ రూపం దైవవరిష్టం పాటను థియేటర్లలో ప్లే చేయకూడదని ఉత్తర్వులు జారీ అయ్యాయి.