Home / సినిమా
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం రాత్రి సర్వాల విందు జరిగింది. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత కచేరీతో నగరం వీణుల వింధును ఆస్వాధించింది. ప్రేక్షకుల మనసు మైమరిచిపోయేలా చేసింది.
కళాతపస్వి, ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ మరణం మరువక ముందే.. ఆయన ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది.
నందమూరి తారకరత్న మరణం కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు, సామాన్య ప్రజలను సైతం శోకంలో మునిగిపోయారు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకి శివరాత్రి రోజున (ఫిబ్రవరి 18) తుదిశ్వాస విడిచారు.
టాలీవుడ్ యాంకర్ రష్మీ.. శైలిలో రాణిస్తూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అలానే మంచి ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. జబర్దస్త్ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టిన రష్మీ అందులో తన మాటలతో అందర్నీ ఫిదా చేసింది.
అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరి తెలుసు. తన అభిప్రాయాలను ముక్కు సూటిగా చెప్తూ ఉంటుంది. నెటిజన్స్ అడిగే ప్రశ్నలకు చాలా ధైర్యంగా సమాధానాలు ఇస్తుంటారు.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వచ్చి.. ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా తాజాగా మరోసారి అవార్డుల వేటను కొనసాగించింది.
దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వచ్చి.. ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా తాజాగా మరోసారి అవార్డుల వేటను కొనసాగించింది. ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించగా.. చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రల్లో అద్బుతంగా నటించారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చరిత్ర సృష్టించారు. ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతోంది. ఏకంగా హాలీవుడ్ గడ్డపైనా తెలుగు హీరో పేరు చెబితేనే వచ్చే అరుపులు కేకలు వేస్తున్నారంటే.. చెర్రీ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అని. ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు రామ్ చరణ్ తేజ్.
RRR Movie : తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిన సినిమా అంటే ఒక్క మాటలో అందరికీ గుర్తొచ్చేది “ఆర్ఆర్ఆర్”. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తాని దేశ వ్యాప్తంగా చాటిన దర్శకుడు రాజమౌళి.. ఈ చిత్రంతో ప్రపంచానికి తెలుగు సినిమా పవర్ ఏంటో నిరూపించాడు. భారత దేశంలో అఖండ విజయం సాధించిన ఈ మూవీ.. ఎన్నో రికార్డులు సృష్టించింది. విదేశాల్లోనూ ఈ సినిమా రికార్డులతో పాటు ఎన్నో అవార్డులను సాధించింది. ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ […]
ZEE5 సిరీస్ లో వస్తున్న తాజ్ - డివైడెడ్ బై బ్లడ్ లో ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా కింగ్ అక్బర్ గా నటిస్తున్నారు. ఈ షో మొఘల్ సామ్రాజ్యంలోని అంతర్గత పనితీరు మరియు వారసత్వ నాటకాల గురించి వెల్లడి చేసే కథ"గా పేర్కొనబడింది