Home / సినిమా
RRR Movie : తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిన సినిమా అంటే ఒక్క మాటలో అందరికీ గుర్తొచ్చేది “ఆర్ఆర్ఆర్”. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తాని దేశ వ్యాప్తంగా చాటిన దర్శకుడు రాజమౌళి.. ఈ చిత్రంతో ప్రపంచానికి తెలుగు సినిమా పవర్ ఏంటో నిరూపించాడు. భారత దేశంలో అఖండ విజయం సాధించిన ఈ మూవీ.. ఎన్నో రికార్డులు సృష్టించింది. విదేశాల్లోనూ ఈ సినిమా రికార్డులతో పాటు ఎన్నో అవార్డులను సాధించింది. ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ […]
ZEE5 సిరీస్ లో వస్తున్న తాజ్ - డివైడెడ్ బై బ్లడ్ లో ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా కింగ్ అక్బర్ గా నటిస్తున్నారు. ఈ షో మొఘల్ సామ్రాజ్యంలోని అంతర్గత పనితీరు మరియు వారసత్వ నాటకాల గురించి వెల్లడి చేసే కథ"గా పేర్కొనబడింది
సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించి నాచురల్ స్టార్ గా ఎదిగాడు ” నాని “. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చి హిట్లు, ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.
Konaseema Thugs Movie Review : ప్రముఖ కొరియోగ్రాఫర్ గా బృంద తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. పలు భాషలలో పాటలకు తనదైన శైలిలో కొరియోగ్రఫీ చేసి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు. కాగా జాతీయ అవార్డ్ తో పాటు తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు గెలుపొందిన బృందా దర్శకురాలిగా మారిన విషయం తెలిసిందే. ఆమె డైరెక్షన్ లో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన తొలి చిత్రం ‘హే సినామిక’. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికి […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆస్కార్ అవార్డుల్లో పాల్గొనేందుకు మరియు ప్రమోషన్స్ కోసం ఇటీవల అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక యూఎస్ లో దిగిన చరణ్ వరుస పెట్టి అమెరికన్ పాపులర్ మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే అమెరికాలో అత్యధిక మంది వీక్షించే గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొన్నాడు.
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. నాగ్ ఇటీవల నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ అవ్వకపోవడంతో.. చేయబోయే మూవీలపై స్పెషల్ ఫోకస్ పెట్టారని తెలుస్తుంది.
చిత్ర పరిశ్రమలో థియేటర్, ఓటీటీ రెండింటికీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ముందు థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు ఆ తర్వాత కొంత గ్యాప్ తో ఓటీటీకి వచ్చేస్తున్నాయి. ఈ తరుణంలోనే ఈ ఒక్కరోజే 15 సినిమాలు.. మూడు వెబ్ సిరీస్ లు ఓటీటీ లో సందడి చేసేందుకు సిద్దమయ్యాయి.
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కెనడా పౌరసత్వం కారణంగా తరుచూ విమర్శలు ఎదుర్కొనే అక్షయ్ కుమార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు సర్వస్వం భారత్ అని వివరించారు.
నందమూరి తారకరత్న అకాల మరణం ఆయన కుటుంబంతో పాటు చిత్ర పరిశ్రమ, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. భర్త దూరం కావడంతో తారక రత్న సతీమణి అలేఖ్య రెడ్డి ముగ్గురు బిడ్డలతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షోలో కూడా పాల్గొన్నారు. కాగా ఈ టాక్ షో లో పాల్గొనే అరుదైన అవకాశం రాంచరణ్ కి దక్కడం విశేషం