Home /Author anantharao b
టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం కుప్పం నియోజకవర్గంలో లో మూడో రోజు పర్యటిస్తున్నారు. కృష్ణానందపల్లి, గుండ్లనాయనపల్లి, కొత్తూరులో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలు తిరగబడితే సీఎం జగన్ బయట తిరగలేరన్నారు.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్పై ఎన్నికల సంఘం ఆగస్టు 26న అనర్హత వేటు వేసింది. ఎన్నికల కమిషన్ సూచన మేరకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సోరెన్ ఎమ్మెల్యే హోదా కోల్పోయారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై చర్చించేందుకు జార్ఖండ్ సీఎం అధ్యక్షతన రాంచీలోని తన నివాసంలో అధికార జార్ఖండ్
సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్కు ఊరట లభించింది. రోజువారీ విచారణకు హాజరు కావాలన్న సీబీఐ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. తనకు బదులు న్యాయవాది హాజరుకు అనుమతివ్వాలన్న జగన్ అభ్యర్థనకు హైకోర్టు అంగీకారం తెలిపింది.
బీజేపీ నేత, టిక్ టాక్ స్టార్ సోనాలి ఫోగట్ ఆకస్మిక మరణం పట్ల కుటుంబసబ్యుల అనుమానాలు నిజమయ్యాయి. ఆమె పీఏ. అతని స్నేహితుడు కలిసి ఆమె చేత బలవంతంగా మత్తు పదార్దం తినిపించారని అది ఆమె మరణానికి దారితీసిందని గోవా పోలీసులు తెలిపారు.
వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో బీజేపీ సభ నిర్వహించుకోవడానికి హైకోర్టు అనుమతిచ్చింది. సభకు ప్రిన్సిపాల్ అనుమతి నిరాకరించడంపై బీజేపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన హైకోర్టు సభకు నిర్వహించుకోవచ్చంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో బీజేపీ నేతలు సభకు భారీ ఏర్పట్లు చేస్తున్నారు.
ప్లాస్టిక్ కాలుష్యం నియంత్రణలో భాగంగా, ఏపీలో ఇక నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై బ్యాన్ ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. గుడ్డలతో చేసిన ఫ్లెక్సీలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఇక పర్యావరణాన్ని రక్షిస్తూనే, ఆర్థిక పురోగతి సాధించాలని అన్నారు.
ఎఫ్ఎంసిజి సంస్థ మారికో 2024 నాటికి తన ఆహార శ్రేణుల నుండి రూ. 850-1,000 కోట్ల వ్యాపారాన్ని నిర్మించాలని భావిస్తున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈవో సౌగతా గుప్తా తెలిపారు. ఈ లక్ష్యానికి అనుగుణంగా సఫోలా బ్రాండ్లో దూకుడును కొనసాగిస్తామని తెలిపారు.
నటుడు సోనూ సూద్, గత రెండు సంవత్సరాలుగా ప్రాథమిక మరియు విద్యాపరమైన వనరులను ఇవ్వడానికి తన స్వంత స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకున్నాడు. 'సూద్ ఛారిటీ ఫౌండేషన్' అని పిలువబడే స్వచ్ఛంద సంస్థ ప్రవాసీ రోజ్గార్ మరియు ఇలాజ్ ఇండియా వంటి బహుళ పథకాలను కలిగి ఉంది.
కేజీఎఫ్ స్టార్ హరీష్ రాయ్ తన జీవితంలో కష్టమైన సమయాన్ని ఎదుర్కొంటున్నాడు. తనకు గొంతు క్యాన్సర్ ఉందని తాజాగా అతను వెల్లడించాడు. మొదట్లో హరీష్ రాయ్ తన క్యాన్సర్ నిర్ధారణను గోప్యంగా ఉంచాడు మరియు ఇతరులకు తెలియకుండా ఉంచాడు.
కింగ్ నాగార్జున అప్ కమింగ్ మూవీ ది ఘోస్ట్ ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. ఈ ట్రైలర్కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది మరియు దసరా సందర్భంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేసిన మహేష్కి నాగార్జున ధన్యవాదాలు తెలిపారు.