Home / ఆంధ్రప్రదేశ్
PVN Madhav As AP BJP State President: బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ పేరు ఖరారు చేశారు. ప్రస్తుతం ఆయన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కాగా, నామినేషన్ వేసేందుకు మాధవ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. గతంలో ఆయన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్గా వ్యవహరించారు. ఆర్ఎస్ఎస్, బీజేవైఎం, ఏబీవీపీలో వివిధ పదవులు నిర్వహించారు. కాగా, మాధవ్ తండ్రి బీజేపీ సీనియర్ నేత, దివంగత పీవీ చలపతిరావు రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు.
Three Died in Road Accident Annamaya Dist: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లాలోని కురబలకోట మండలంలో చెన్నమర్రి మిట్ట సమీపంలో టెంపో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్లో మృతి చెందగా.. 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను వెంటనే స్థానికంగా ఉన్న మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు వారికి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక […]
Cockroach in Srisailam Laddu: శ్రీశైలం లడ్డు ప్రసాదంలో బొద్దింక ప్రత్యక్షం అయ్యింది. ఆలయానికి వచ్చిన ఓ భక్తుడు లడ్డు కొనుగోలు చేసి, దానిని తినడానికి ప్రయత్నించగా అందులో బొద్దింక కనిపించింది. దీంతో భక్తుడు ఇదేంటని అక్కడనే ఉన్న అధికారులను నిలదీయడంతో సమాధానం చెప్పకుండా.. లడ్డూను అతడి చేతిలో నుంచి లాక్కునే ప్రయత్నం చేశారని పలువురు భక్తులు ఆరోపించారు. అక్కడ ఉన్న భక్తులు అంతా లడ్డూలో బొద్దింక రావడం ఏంటని కౌంటర్ వద్ద ఆందోళన చేశారు. శ్రీశైలం […]
ramachandra yadav support farmers agitation: శ్రీ పొట్టిశ్రీరాములు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో ఇండోసోలార్ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు అండగా నిలిచారు రామచంద్ర యాదవ్. సోలార్ ప్రాజెక్ట్ కోసం పచ్చని పొలాలను బలవంతంగా లాక్కోవడాన్ని ఆయన ఖండించారు. గ్రామస్తులకు మద్దతు ప్రకటించారు. ఆదివారం గ్రామస్తులు, రైతులు ఇండో సోలార్ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా జాతీయ రహదారిని దిగ్బంధించాలని పిలుపునిచ్చారు. . జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్రమంలో రైతులతో కలిసి పాల్గొంటానని రామచంద్రయాదవ్ […]
CM Chandrababu: కూటమి ప్రభుత్వం చేసిన ప్రతి పనినీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. కూటమి సర్కారు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా చేపడుతున్న ‘ఇంటింటికీ మంచి ప్రభుత్వం’పై పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. భవిష్యత్తులో చేపట్టనున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా జూలై 2వ తేదీ నుంచి ఇంటింటికీ మంచి ప్రభుత్వం కార్యక్రమం చేపడుతున్నారు. ఈ సమావేశంలో […]
Minister Nara Lokesh: అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లే వ్యవహరించాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు. ప్రజల్లో ఉంటూ సమస్యలు పరిష్కరించేందుకు కష్టపడాలని కోరారు. టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. వైసీపీ 151 సీట్లు 11 అయ్యాయంటే దానికి కారణం వారి అహంకారమేనని స్పష్టం చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తల్లికి వందనం అమలు చేశామని చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీ పూర్తిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడిచేస్తే […]
CM Chandrababu Comments On YS Jagan: వైసీపీ హయాంలో రాష్ట్రం ధ్వంసమైందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఐదేళ్లపాటు కేంద్ర పథకాలను పక్కదారి పట్టించారని విమర్శించారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఎప్పటికప్పుడు సమన్వయంతో ముందుకెళ్తున్నాయని చెప్పారు. ఆదివారం మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం మాట్లాడారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జిలకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి.. రాష్ట్ర విభజన సందర్భంగా అనేక సమస్యలు […]
Heavy Rains in Telugu States: అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్పపీడనం ఏర్పడింది. దీంతో రానున్న మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే అవకాశముందని ఐఎండీ తెలిపింది. తెలంగాణలోని సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలోనూ […]
Party President Election Notification: ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నేడు నోటిఫికేషన్ జారీ కానుంది. ప్రతి మూడేళ్లకు ఒకసారి జరిగే పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా జులై 1న బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్ష ఎన్నిక జరగనుంది. ఈ మేరకు పార్టీ సంస్థాగత ఎన్నికల అధికారి, రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. అందులో భాగంగానే పార్టీ రాష్ట్ర ప్రెసిడెంట్ ఎన్నిక నోటిఫికేషన్ జారీతో పాటు […]
Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణికి ఓ కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేయగా.. మరో కేసులో రిమాండ్ విధించింది. మరొక కేసులో ఆయనను రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేసింది. సర్వేపల్లి రిజర్వాయర్లో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలలో ఎంపీ మాగుంట సంతకం ఫోర్జరీ కేసులో బెయిల్ మంజూరు కాగా.. కనుపూరు చెరువులో మట్టి తవ్వి లేఅవుట్లకు విక్రయించిన కేసులో నెల్లూరు నాల్గవ అదనపు మెజిస్ట్రేట్ 14 రోజులు […]