Home / POLYCET 2025
Andhra Pradesh: ఏపీలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలిసెట్) 2025 ఫలితాలు రిలీజయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రిజల్ట్స్ విడుదల చేశారు. ఏప్రిల్ 30న జరిగిన ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 1,39,840 మంది విద్యార్థులు హజరయ్యారు. వీరిలో 1,33,358 మంది క్వాలిఫై అయ్యారు. ఉత్తీర్ణత శాతం 95.36 గా ఉందని అధికారులు తెలిపారు. ఫలితాల్లో బాలికలు సత్తా చాటారని చెప్పారు. అత్యధికంగా అల్లూరి సీతారామారాజు జిల్లాలో […]