Home / NTR Bharosa Pensions
NTR Bharosa Pension: రాష్ట్రంలో కొత్తగా వితంతు పెన్షన్లను ఇస్తున్నారు. ఇప్పటివరకు అప్లైచేసుకోనివారు ఈ నెల చివరి తేదీవరకు నమోదు చేసుకోవచ్చు. భర్త చనిపోయిన మహిళలు మాత్రమే ఈ పెన్షన్లకు అర్హులు. దరఖాస్తు చేసుకోవడానికి కేవలం 6రోజులే ఉంది. ఎన్టీఆర్ భరోసా పించన్ కేటగిరిలో ప్రతీనెల రూ.4వేల రూపాయలను అందించనున్నారు. అర్హులైన మహిళలు భర్త మరణించిన సర్టిఫికేట్ తో పాటు ఆధార్ కార్డు తదితర వివరాలను జతచేసి దరఖాస్తు చేసుకోవాలి. కొత్తగా 89,788మందికి పించన్లను ఇస్తున్నారు. దీంతో […]