Home / LoC Ceasefire
Pahalgam: నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తోంది. వరుసగా రెండో రోజు భారత పోస్టులపై కాల్పులు జరిపింది. ఈ కాల్లుల్లో ఎవరూ గాయపడలేదని భారత సైన్యం తెలిపింది. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో 26మంది పౌరులు ప్రాణాలు విడిచిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పాక్ ఉగ్రదాడికి నిరసనగా భారత్ సింధూ జలాలను నిలిపివేసింది. దీంతో పాక్ దిక్కుతోచని స్థితిలో భారత్ పోస్టులపై […]