Home / latest crime news
నంద్యాల జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ ఇంటి పెరట్లో పూలు ఉన్నాయని, వచ్చి కోసుకెళ్లమని నమ్మించి 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు ఓ దుర్మార్గుడు. మొదట ఈ విషయాన్ని పెద్దల సమక్షంలో సెటిల్ మెంట్ చేసేందుకు యత్నించగా.. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది.
Shamirpet Road Accident: హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శామీర్ పేట ఓఆర్ఆర్ పై జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్కు చెందిన 18 ఏళ్ల యువకుడిని తన దూరపు బంధువును ప్రేమిస్తున్నాడని కిడ్నాప్ చేసి నిప్పంటించారు. బాధితుడిని శశాంక్గా గుర్తించారు. కాలిన గాయాలతో బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
సమాజంలో జరుగుతున్న కొన్ని ఘటనలు తెలుస్తున్నప్పుడు అసలు ఇలాంటి మనుషులు ఉన్నారా..? ఇలాంటి వాళ్ళని అసలు ఏం అనాలి.. ఏం చేయాలి.. అని అనిపిస్తుంటుంది. అలాంటి ఓ అమానుష ఘటన ఏపీ లోని ఏలూరులో చోటు చేసుకుంది. ఆ షాకింగ్ ఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. ఏలూరులో ఓ తల్లి
ఏలూరులో దారుణం చోటుచేసుకుంది. హాస్టల్ గదిలో నిద్రపోతున్న విద్యార్ధిని.. గుర్తు తెలియని అగంతకులు కిడ్నాప్ చేసి.. ఆపై హత్య చేసి స్కూల్ ఆవరణలోనే పడవేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాగా ఆ బాలుడి మృతదేహం చేతిలో మళ్ళీ ఇదే రిపీట్ అవుతుందని వార్నింగ్ లెటర్ పెట్టడం గమనార్హం.
: ఢిల్లీ పోలీసులు బుధవారం గీతా కాలనీ ఫ్లైఓవర్ సమీపంలో అనేక ముక్కలుగా నరికిన మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం 9.15 గంటల ప్రాంతంలో పోలీసులకు ఈ సమాచారం అందింది. ఈ ప్రాంతంలో సోదాలు నిర్వహించేందుకు డ్రోన్లను ఉపయోగించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
రాజస్థాన్లోని భరత్పూర్లో బీజేపీ నేత కృపాల్సింగ్ను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్యాంగ్స్టర్ కుల్దీప్ జఘినా పోలీసుల అదుపులో ఉండగా కాల్చి చంపబడ్డాడు.ఘటన జరిగినప్పుడు పోలీసులు జాఘినాను జైలు నుంచి భరత్పూర్ కోర్టుకు తీసుకెళ్తున్నారు. అమోలి టోల్ప్లాజా సమీపంలోని జాగిన వద్ద దుండగులు పోలీసులపై కారంపొడి విసిరి పరిస్థితిని సద్వినియోగం చేసుకున్నారు.
బెంగళూరులోని ఒక టెక్ కంపెనీలో ఇద్దరు వ్యక్తులను హతమార్చిన ఘటన స్దానికంగా సంచలనం కలిగించింది. , ఏరోనిక్స్ ఇంటర్నెట్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినుకుమార్, మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఫణీంద్ర సుబ్రమణ్యలను మాజీ ఉద్యోగి ఫెలిక్స్తో సహా ముగ్గురు వ్యక్తులు దాడి చేసి చంపారు.
15 మంది మహిళలను మోసగించి పెళ్లి చేసుకున్న వ్యక్తిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.బెంగళూరులోని బనశంకరి నివాసి 35 ఏళ్ల మహేష్ కెబి నాయక్ను 2014 నుండి కనీసం 15 మంది మహిళలను వివాహం చేసుకుని తరువాత వారి నగదు మరియు నగలతో పారిపోయాడు. అతడిని మైసూరు పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
విశాఖపట్టణంలో పద్నాలుగేళ్ల బాలికపై ఐదుగురు వ్యక్తులు 20 రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపింది. ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని 104 ఏరియా బాపూజీ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కొద్ది రోజులుగా బాలిక ప్రవర్తనలో మార్పు రావడం, కుటుంబ సభ్యులతో ముభావంగా ఉండడం, చదువులో శ్రద్ధ తగ్గడం వంటివి గమనించిన తల్లి గట్టిగా నిలదీసింది