Home / IPL
ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. ఆ స్టార్ క్రికెటర్ ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వెస్టిండిస్ క్రికెటర్ కీరన్ పొలార్డ్ ఐపీఎల్ వీడ్కోలు పలికారు.
టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో భారతజట్టు ఓడిపోయినప్పటి నుండి #BOYCOTTIPL ట్యాగ్ ట్విట్టర్లో తెగ ట్రెండింగ్ లో ఉంది. ఐపీఎల్ వల్లే భారత కీలక ఆటగాళ్లు గాయాలపాలవుతున్నారని, వాళ్ల ఏకాగ్రత దెబ్బతింటోందని, వాళ్లు దేశం కోసం కాకుండా డబ్బు కోసం ఆడుతున్నారంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
ఐపీఎల్ టోర్నీలో సెకెండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్గా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటికే తమ ప్లేయర్స్ లిస్ట్ను ప్రిపేర్ చేసినట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో భారత ఆల్ రౌండర్ జడేజా సీఎస్కే నుంచి తొలగించినట్టు వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను టీంలోనే కొనసాగించేందుకు ధోనీ మొగ్గు చూపారు.
భారత క్రికెట్ జట్టు మాజీ బ్యాట్స్ మెన్ సురేష్ రైనా క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పాడు. మంగళవారం ట్విట్టర్ లో అతను ఈ విషయాన్ని ప్రకటించాడు. మంగళవారం, అతను ట్విట్టర్లో ఈ ప్రకటన చేసాడు. నా దేశం మరియు రాష్ట్రమైన యుపికి ప్రాతినిధ్యం వహించడం ఒక సంపూర్ణ గౌరవం.