Home / India-Pakistan
Colone Sofiya Qureshi Explains Pakistan’s Western Border Attack Plan: భారత వైమానిక సరిహద్దులు దాటి పాకిస్థాన్ దాడులు చేస్తోందని ఆర్మీ కల్నల్ సోషియా ఖురేషీ పేర్కొన్నారు. అయితే పాక్ దాడుల నుంచి ఆస్తి, ప్రాణ నష్టం తగ్గించగలిగామన్నారు. దాడులపై పాకిస్థాన్ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. S-400 సిస్టమ్ ధ్వంసం చేసినట్లు పాకిస్థాన్ ప్రచారం చేస్తొందన్నారు. సోషల్ మీడియా ద్వారా పాల్స్ నేరేటివ్ చేస్తున్నారని పేర్కొన్నారు. పాకిస్థాన్ సేనలు విచక్షణారహితంగా దాడులు చేస్తోందని వివరించారు. పాకిస్థాన్ […]
Pakistan attacks with 400 drones : ఇండియాలోని సరిహద్దు ప్రాంతాలను లక్ష్యం చేసుకొని పాక్ గురువారం రాత్రి డ్రోన్ దాడులకు తెలబడింది. జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లోని 36 ప్రాంతాలను టార్గెట్ చేసుకొని 300 నుంచి 400 డ్రోన్లతో దాడులకు పాల్పడినట్లు భారత సైన్యం తెలిపింది. పాకిస్థాన్ తన పౌర విమానాలను రక్షణ కవచాలుగా వాడుకుంటోందని వెల్లడించింది. నిఘా సమాచార సేకరణే లక్ష్యంగా దాడులు.. ఆపరేషన్ సిందూర్కు సంబంధించి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, […]
Pakistan’s ‘X’ account is fake : ఇండియా ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఎఫెక్ట్ పాకిస్థాన్పై పడింది. ఉగ్రస్థావరాలపై దాడిని సహించలేకపోయిన పాక్ భారత్ ఆర్మీ, సాధారణ పౌరులపై దాడికి పాల్పడింది. దీంతో పాక్ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. భారత్పై దుర్మార్గపు దాడులకు పాల్పడుతూ ఆర్థికంగా మరింత దిగజారిపోయింది. ఆర్థిక పరిస్థితిపై బయటపడేందుకు అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాల కోసం వెంపర్లాడుతోంది. తమకు ఆర్థిక సాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. […]
EX Pakistani High Commissioner sensational tweet India-Pakistan war Perhaps on 10-11 May: జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇప్పటికే భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు సింధు జలాలను నిలిపివేసింది. అలాగే పాకిస్థాన్ దిగుమతులను నిషేధించింది. అంతకుముందు పాకిస్థాన్ వీసాలను సైతం రద్దు చేసింది. అయితే, […]
India-Pakistan : పాక్కు భారత్ మరో షాక్నిచ్చింది. ఆ దేశం నుంచి దిగుమతులపై నిషేధం విధించింది. తాజాగా కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ భద్రత, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా భారత్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పాక్ నుంచి ఇండియాకు రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులకు నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. పాక్లో ఉత్పత్తి అయ్యే వస్తువులు, ఆ దేశం నుంచి ఇండియాకు వచ్చే అన్నిరకాల వస్తువుల ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై నిషేధం విధిస్తున్నామని […]
Pak journalist twitter accounts banned in India: కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ట్విట్టర్ ఖాతాలు బంద్ చేసింది. ఈ మేరకు భారత్లో పాక్ జర్నలిస్టుల ట్విట్టర్ ఖాతాలు నిలిపివేసింది. కేంద్రం ఆదేశాలతో ట్విట్టర్ ఖాతాలు నిలిచిపోయాయి. ఐఎస్ఐ, పాకిస్థాన్ ప్రభుత్వంతో కలిసి భారత్పై తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భారత్ మీడియా తరఫున పనిచేస్తున్న పాకిస్థాన్ దేశానికి చెందిన ఎక్స్ ఖాతాలు రద్దు చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత […]
Pahalgam Attack Effect Another Firing Again in India and Pakistan Border: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, సరిహద్దుల్లో మరోసారి కాల్పుల మోత వినిపించింది. సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలు చేపట్టింది. ఇప్పటికీ పాకిస్థాన్ వక్రబుద్ధి చూపుతూనే ఉంది. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కుప్వారా, బరాముల్లా జిల్లాలతో పాటు అభ్నూర్ సెక్టార్లో పాకిస్థాన్ రేంజర్లు కాల్పులకకు తెగబడినట్లు భారత ఆర్మీ వెల్లడించింది. పాక్ పాల్పడిన […]
Pakistan Army Fires Again Along LOC: భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో హైటెన్షన్ నెలకొంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత రెండు రోజులుగా నియంత్రణ రేఖ వెంట కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇందులో భాగంగానే పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించి కవ్వింపు చర్యలకు పాల్పడింది. గత అర్ధరాత్రి టుట్మారి గలి, రాంపూర్ సెక్టార్లకు ఎదురుగా ఉన్న ప్రాంతాల్లో నియంత్రణ రేఖ వెంట పాకిస్థాన్ దళాలు కాల్పులు […]
India Releases Water into River Jhelum: పహల్గామ్ ఉగ్రదాడిలో 28 పర్యాటకులు చనిపోయారు. ఈ దాడి నేపథ్యంలో భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే వీసాల రద్దు, సింధు నది నీళ్ల ఒప్పందం రద్దు చేసి పాకిస్థాన్ను దెబ్బ తీసింది. తాజాగా, పాకిస్థాన్ను మరో దెబ్బ కొట్టింది. పాకిస్థాన్ దేశానికి ఎలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్లోని అనంతనాగ్లో జీలం నదిపై ఉన్న ప్రాజెక్టు గేట్లను ఒక్కసారిగా ఎత్తి నీటిని […]
United Nations Fecretary General Antonio Guterres Key Statements About India – Pakistan: భారత్, పాకిస్థాన్ మధ్య వాతావరణ వేడెక్కింది. జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయక ప్రజలు మృతి చెందారు. ఈ దాడి నేపథ్యంలో పాకిస్థాన్కు గట్టిగా బదులు ఇస్తుంది. ఇప్పటికే భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఎన్కౌంటర్ జరిపింది. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అయితే, పహల్గామ్ టూరిస్టులపై జరిపిన ఉగ్రదాడిపై యావత్తు ప్రపంచం […]