Home / India-Pakistan
India Cancelled Pakistani’s Visas over Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి కలిచివేసింది. ఈ నేపథ్యంలో భారత్ మరో కఠిన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ పౌరులకు అన్ని వీసాలు రద్దు చేసింది. అనంతరం మరో 72 గంటల్లో భారత్ విడిచి పెట్టాలని పాక్ పౌరులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు మెడికల్ వీసాలను ఏప్రిల్ 29 వరకే అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా భారత పౌరులు పాకిస్థాన్ వెళ్లరాదని కేంద్రం సూచించింది. ఇదిలా ఉండగా, […]
Indian Navy successfully Tested fires missile INS Surat: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే భారత్ కఠిన నిర్ణయాలు తీసుకోగా.. పాక్ కవ్వింపుల చర్యలకు పాల్పడుతోంది. ఇరు దేశాలు వీసాల రద్దు వంటి ఆంక్షలను పోటాపోటీగా విధించుకుంటున్నాయి. అలాగే దేశ సరిహద్దుల్లో సైన్యం తరలిస్తుంది. తాజాగా, మిస్సైళ్ల ప్రయోగం అందరిలోనూ టెన్షన్ వాతావరణం నెలకొల్పింది. ఇండియన్ నేవీ స్వదేశీ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్ను టెస్ట్ […]
BSF Jawan Arrested by Pakistan Rangers Mobile: భారత్, పాకిస్థాన్ మధ్య వివాదం ముదురుతోంది. పాకిస్థాన్ బందీగా భారత్ జవాన్ను అదుపులోకి తీసుకుంది. సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్ను పాకిస్థాన్ బంధించింది. తమ భూభాగంలోకి ప్రవేశించాడని పాకిస్థాన్ ఆరోపిస్తుంది. అయితే అక్రమంగా బంధించారని భారత్ చెబుతోంది. పంజాబ్లోని ఫిరోజ్పూర్లో భారత్, పాకిస్థాన్ సరిహద్దు వద్ద ఓ బీఎస్ఎఫ్ జవాన్ను పాక్ బంధించింది. తమ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించడంతో అరెస్ట్ చేసినట్లు పాక్ ఆర్మీ చెబుతోంది. అయితే […]
BCCI Sensational Decision on Pakistan Cricket after Pahalgam Terror attack: జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 28 మంది టూరిస్టులను ఉగ్రవాదులు హతమార్చారు. పర్యాటక కోసం వెళ్లిన టూరిస్టులు చంపొద్దని ఎంత వేడుకున్నా మతం పేరు అడిగి మరి దారుణానికి ఒడిగట్టారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో పాకిస్థాన్తో భారత్ ద్వైపాక్షిక సిరీస్లు ఉండవని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ […]
India-Pakistan : ఇండియా పొరుగు దేశాల్లో అస్థిరత నెలకొల్పేందుకు ప్రయత్నిస్తోందని పాకిస్థాన్ న్యూఢిల్లీపై మరోసారి నోరు పారేసుకుంది. ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. పాకిస్థాన్ చేస్తున్న నిరాధార ఆరోపణలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది. ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడుందో ప్రపంచం మొత్తానికి తెలుసు అని విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ అన్నారు. పాక్ ఇతరుల వైపు వేళ్లు చూపించే బదులుగా తమ అంతర్గత సమస్యలపై దృష్టిసారిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. […]