Home / BJP
Cow Hug day: యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 14 న 'కౌ హగ్ డే'గా జరుపుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఆ బోర్డు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించింది. గోవులను హగ్ చేసుకోవాలి అంటూ పిలుపునివ్వడం దేశంలో చర్చనీయాంశంగా మారింది.
రాజస్థాన్ అసెంబ్లీలో ఓక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ అసెంబ్లీలో సీఎం అశోక్ గెహ్లాటే ఈ రోజు బడ్జెట్ ప్రవేశ పెట్టారు.
Bandi Sanjay Comments: తెలంగాణ సచివాలయంపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది. నూతనంగా నిర్మిస్తున్న నూతన సచివాలయం డోమ్ లను కూల్చివేస్తామని షాకింగ్ కామెంట్స్ చేశారు.
Babu Mohan: రాష్ట్రంలో భాజపా నేత ఆడియో వైరల్ గా మారింది. ఓ కార్యకర్తతో మాజీ మంత్రి.. భాజపా నేత బాబు మోహన్ మాట్లాడిన ఆడియో వైరల్ అవుతోంది. ఇందులో సదరు కార్యకర్తను బాబూ మోహన్ బూతులతో తిట్టారు. ప్రస్తుతం ఈ ఆడియో హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ మరోమారు బీజేపీ పై విరుచుకుపడ్డారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.
Mughal Garden: రాష్ట్రపతి భవన్ లో మెుఘల్ గార్డెన్ కు ప్రపంచ ఖ్యాతి ఉంది. ఇక్కడి అందాలు.. గార్డెన్స్ అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందాయి. ఇంతటి చరిత్ర కలిగిన మెుఘల్ గార్డెన్ పేరును కేంద్రం ప్రభుత్వం ఇప్పుడు మార్చింది.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ను రద్దు చేసి వస్తే.. ముందుస్తు ఎన్నికలకు మేము కూడా రెడీ అని తెలిపారు.
Vijaya Shanti: రాష్ట్రం ఏర్పాడ్డాక.. కేసీఆర్ తెలంగాణను పూర్తిగా దోచుకున్నారని విజయశాంతి ఆరోపించారు. రాజకీయల్లోకి వచ్చి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బండి సంజయ్ తో పాటు ఇతర భాజపా నేతలు హజరయ్యారు.
Bandi Sanjay Fire: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి.. ఉద్యోగాలు లేని యువత పరిస్థితి దారుణంగా ఉందని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతే ఎక్కువగా ఉందని ఆయన ఆరోపించారు. ప్రజాప్రతినిధులు అందినంత దోచుకుంటున్నారని.. పేదవాళ్ల భూములను కబ్జా చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం కేవలం 22 నోటిఫికేషన్లు ఇచ్చి 25 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసిందని.. లక్ష ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 3 నెలల్లోనే 2.46 లక్షలకు […]
Bandi Sanjay: మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ తన అసమర్ధ పాలనతో దివాళా తీయించారని బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ మాత్రం వేల కోట్లు సంపాదించుకున్నారని బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ ఆస్తులపై వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ లో జరుగుతున్న భాజపా కార్యవర్గ సమావేశాల్లో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ లో జరుగుతున్న భాజపా కార్యవర్గ సమావేశాల్లో 9 అంశాలపై […]