Home / BJP
మోదీ అన్ని వ్యవస్థలను ఉపయోగించుకుంటారు. వేట కుక్కల్లాగా ఈడీ, ఐటీ, సీబీఐని ఉపయోగించుకుంటారు. ఒక్క బీజేపీ నేతపైన ఐటీ, ఈడీ దాడులు జరిగాయా? అని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో చేసిన పనిని దేశానికి చెబుతామన్నారు.
ఢిల్లీ గవర్నర్ తో మాట్లాడిస్తున్న కేంద్రం మాటలకు, తాజాగా కేజ్రీవాల్ లెప్టినెంట్ జీకి ఓ ట్వీట్ ఇచ్చి చల్లబడిండి అంటూ కామెంట్ చేశాడు. అది కూడ ప్రేమలేఖలుగా సంబోధిస్తూ చేసిన ఆ ట్వీట్ కాస్తా నెట్టింట వైరల్ అయింది. వివరాల్లోకి వెళ్లితే..
ఒక రాజధాని-అది అమరావతిగా పేర్కొంటూ అమరావతి రాజధానుల రైతుల తలపెట్టిన మహా పాద యాత్రకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. అమరావతి టు అరసవళ్లి పేరుతో తలపెట్టిన పాదయాత్ర నేడు పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. పాదయాత్ర రైతులకు సాదర స్వాగతాలతో స్థానికులు, నీరాజనాలు పలికారు
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసిఆర్ దసరా రోజున జాతీయ పార్టీ ప్రకటన చేస్తున్న క్రమంలో ఆ పార్టీ తీరును కేంద్ర పర్యాటక శాఖామంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు
మునుగోడు నియోజవర్గ ఉప ఎన్నికకు నగారా మోగింది. నవంబర్ 3న ఉపఎన్నికను చేపడుతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది
రాష్ట్రంలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి రాజధాని రైతులు తలపెట్టిన మహా పాద యాత్రను అడ్డుకొంటామని వైకాపా శ్రేణులు, మంత్రులు పదే పదే చెబుతున్న దానిపై అమరావతి జేఏసీ ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేసింది
భాజపా, ఏకనాధ్ షిండేల సంకీర్ణంతో ఏర్పడిన మహారాష్ట్ర సర్కారు కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. పాశ్చాత్య భాషకు చరమగీతం పాడుతూ హలో అనే మాటకు బదులుగా వందేమాతరం అంటూ అభినందించాలంటూ కొత్త చట్టం తెచ్చింది
మహాత్మ గాంధీ జయంతి వేడుకల్లో అధికార భాజపాపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విరుచుకపడ్డారు. గాంధీ వారసత్వం అంటూ అధికారంలో ఉన్న వారు మాట్లాడుతారే కాని ఆయన అడుగుజాడల్లో నడవడం అధికారంలో ఉన్నవారికి కష్టంగా పేర్కొన్నారు
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్రకు రెడీ అయ్యారు. నాలుగు పాదయాత్రలకు భిన్నంగా ఈసారి, నిత్యం రెండు వర్గాల మధ్య అలర్లు జరిగే ప్రాంతం నుంచి యాత్ర ప్రారంభించడం ఉత్కంఠ రేపుతోంది.
గుంటూరు జిల్లా తెనాలిలో భాజాపా ప్రజాపోరు యాత్ర వాహనానికి గుర్తు తెలియన దుండగులు నిప్పు పెట్టారు. ఈ నెల 21 నుండి తెనాలిలో ప్రజా పోరు యాత్రను భాజాపా చేపట్టింది