Home / BJP
అన్నదాతలను కేసీఆర్ సర్కార్ కంట నీరు పెట్టిస్తున్నారని భాజపా నాయకురాలు విజయశాంతి అధికార పార్టీపై ధ్వజమెత్తారు. నకిలీ విత్తనాలు, భారీ వర్షా భావంతో రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది.
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుకు పార్టీలో ఇబ్బందులు తప్పడం లేదు. సీనియర్ నేతల పట్ల, ఆయన వ్యవహరిస్తున్న తీరుపై, నాయకులు గుర్రుగా ఉన్నారట.
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చంద్రబాబు, పవన్ కలయిక పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ను చంద్రబాబు కలవడాన్ని స్వాగతిస్తున్నానన్నారు.
తెలంగాణ సీఎం కేసిఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారో తెలియదు. ఆరోగ్యం బాగలేదంటూ అక్కడే తిష్టవేసి పాలన పేరుతో ప్రజాధనాన్ని కేసిఆర్ దుర్వినియోగం చేస్తున్నారని ఫైర్ బ్రాండ్, భాజపా నాయకురాలు విజయశాంతి ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలు, వాటి ప్రయోజనాలు, సబ్సిడీలను ప్రజలకు తెలియకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించడం దురదృష్టకరమని భాజపా తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ పేర్కొన్నారు.
వైజాగ్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్ధలను అడ్డుపెట్టుకొని చేస్తున్న అప్రజాస్వామిక విధానాలను ప్రజలందరూ చూస్తున్నారని, పోలీసులు, మంత్రుల పాశవిక చర్యలను ఖండిస్తూ పార్టీలకు అతీతంగా సంఘీభావం తెలిపిన ప్రతివక్కరికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కృతజ్నతలు తెలియచేశారు.
హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల వేడి ఊపందుకొనింది. భాజపా, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకొంటున్నారు. ఈ నేపథ్యంలో సోలన్ లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన పరివర్తన్ ప్రతిజ్నా ర్యాలీలో ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా భాజపా పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో నేతలు అడ్డంగా బుక్కవుతున్నారు. ఒక పార్టీపై మరొక పార్టీ విమర్శించుకొనే క్రమంలో తెలంగాణ మంత్రి కేటిఆర్ ను భాజపా అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడ్డంగా ఇరికించారు
ఊహించిన్నట్లుగానే హిమాచల ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. నవంబర్ 12న ఎన్నికల జరపనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొనింది.