Home / BJP
Akhanda Godavari project: అఖండ గోదావరి ప్రాజెక్ట్ పనులకు రాజమండ్రి వద్ద శంకుస్థాపన జరిగింది. కార్యక్రమానికి కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, ఎంపీ పురంధేశ్వరి హాజరయ్యారు. రూ. 94.44 కోట్ల వ్యయంతో 2027 గోదావరి పుష్కరాల సమయానికి రాజమండ్రి వద్ద గోదావరిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రి అనగానే గుర్తొచ్చేది గోదావరి తీరం. అఖండ గోదావరి […]
Crucial Desicions Takes In Cabinet Meeting: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముందుగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కేబినెట్ లో తీర్మానం చేశారు. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రులు 2 నిమిషాలు మౌనం పాటించారు. ఎమర్జెన్సీ టైంలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసిందని ప్రధాని మోదీ అన్నారు. ఎమర్జెన్సీ గురించి ప్రస్తుత తరానికి అవగాహన కల్పించాలని […]
Kishan Reddy Meets Minister Ashwini Vaishnaw: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేడు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలోని రైల్వే ప్రాజెక్ట్ పనులు, పురోగతిపై చర్చలు జరిపారు. రైల్వే పనులపై మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంత్రి కిషన్ రెడ్డికి వివరించారు. త్వరలోనే తెలంగాణ అంతటా మెమూ రైళ్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. సెమీఅర్బన్, గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ మెమూ రైళ్లను నడిపించనున్నామని వివరించారు. అలాగే వచ్చే ఏడాది 2026 మే […]
Heroine Meena May join In BJP: స్టార్ హీరోయిన్ ఢిల్లీలో పలువురు ప్రభుత్వ పెద్దలను కలిశారు. ఈ మేరకు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ ను మీనా నిన్న కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “మిమ్మల్ని కలవడం గౌరవంగా ఉంది. మీ నుంచి చాలా నేర్చుకున్నాను. నా భవిష్యత్తు నమ్మకంగా నడిపించడంలో నాకు సహాయపడుతుందని భావిస్తున్నా. మీ సమయానికి ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ […]
PM Modi Comments On Emergency: దేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా ఎమర్జెన్సీ విధించి నేటితో 50 ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో బీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సంవిధాన్ హత్యా దివస్ అభియాన్ నిర్వహిస్తోంది. కాగా దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఓ చీకటి అధ్యాయం అని అభివర్ణించారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని అరెస్ట్ చేసిందని చెప్పుకొచ్చారు. అత్యవసర పరిస్థితిని ఏ భారతీయుడు […]
Union Cabinet Meeting Organize Today: ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుందని సమాచారం. ముఖ్యంగా దేశ భద్రతా, వాణిజ్యం, వ్యవసాయ రంగాలపై కేబినెట్ మాట్లాడుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా భారత్ పై ఎలాంటి ప్రభావం ఉంటుందో, పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉంటాయోనని సమీక్ష చేయనుంది. […]
Maoists Warn MP Raghnandan Rao: మెదక్ ఎంపీని చంపేస్తామని పీపుల్స్ వార్ మావోయిస్టుల పేరుతో కొందరు బెదిరించారు. ఇవాళ సాయంత్రం వరకు ఆయనను చంపుతామని హెచ్చరించారు. తాను మధ్యప్రదేశ్ కి చెందిన మావోయిస్టునని దుండగుడు చెప్పాడు. అయితే ఫోన్ ను ఎంపీ పీఏ ఆన్సర్ చేశారు. దమ్ముంటే ఎంపీ రఘునందన్ ని కాపాడుకోవాలని బెదిరింపులు చేశాడు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కాగా ఎంపీ రఘునందన్ రావు ఇవాళ మేడ్చల్ జిల్లాలోని దమ్మాయిగూడలో పర్యటించారు. […]
Assembly Bypoll Result 2025 AAP wins Gujarat’s Visavada: దేశంలోని 4 రాష్ట్రాల్లో 5 అసెంబ్లీ స్థానాలకు జూన్ 19వ తేదీన ఉపఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ ఫలితాల్లో బీజేపీకి ఆప్ షాక్ ఇచ్చింది. గుజరాత్లోని విసావదర్ స్థానాన్ని ఆప్ కైవసం చేసుకుంది. కాడి సీటును మాత్రమే బీజేపీ దక్కించుకుంది. విసావదర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి కిరీట్ పాటిల్ […]
PM Modi Says Birthday Wishes To President Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, నేతలు, అధికారులు రాష్ట్రపతికి బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రాష్ట్రపతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్ట్ చేశారు. “వారి జీవితం, నాయకత్వం దేశవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తుంటాయి. ప్రజాసేవ, సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి పట్ల […]
PM Modi Arrive To Visakhapatanam Today: ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఏపీకి రానున్నారు. ఢిల్లీ నుంచి ఇవాళ భువనేశ్వర్ కు ప్రత్యేక విమానంలో రానున్నారు. అక్కడి నుంచి సాయంత్రం విశాఖకు చేరుకుంటారు. నేరుగా ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆఫీసర్స్ మెస్ కు వెళ్తారు. రాత్రికి ఈస్ట్ నేవీ గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు. కాగా ప్రధాని మోదీకి.. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వాగతం పలకనున్నారు. […]