Home / BJP
MP DK Aruna : బీజేపీ మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ నివాసంలోకి ఆగంతకుడు చొరబడిన ఘటన కలకలం రేపింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రోడ్ నంబర్ 56లో ఆమె నివాసం ఉంటున్నారు. ఇశాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో దుండగుడు చేతులకు గ్లౌజులు వేసుకొని, ముఖానికి మాస్క్ ధరించి ఇంట్లోకి చొరబడడ్డాడు. గంటన్నర పాటు ఇంట్లో తిరిగినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. […]
AP BJP MLA quota MLC candidate Somu Veerraju: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ వీడింది. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు నియామకమయ్యారు. బీజేపీలో సీనియర్ నేత సోము వీర్రాజును అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు నేడు కాసేపట్లో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా, ఏపీలో నేటితో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ గడువు ముగియనుంది. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీలు […]
Delhi CM Rekha Gupta : శీష్ మహల్లో కూర్చొని పనిచేసే సీఎంను కాను అని రేఖాగుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఓ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఢిల్లీ సీఎం రేఖాగుప్తా పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీపై మండిపడ్డారు. ఆప్ అధికారంలో ఉన్నంత కాలం ఢిల్లీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. పార్టీ అధినేత కేజ్రీవాల్ ప్రజల గురించి ఆలోచించలేదన్నారు. శీష్ మహల్ నిర్మించుకోడటంలో బిజీగా […]
Nirmala Sitharaman: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ నుంచి ఇండియాకు సైతం సుంకాలు విధించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు డొనాల్డ్ ట్రంప్ కాంగ్రెస్ సంయుక్త సెషన్లో మాట్లాడారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ సెషన్లో మాట్లాడటం ఇదే మొదటి సారి. ఇండియా, చైనా, కెనడా దేశాలపై సుంకాలు విధించనున్నట్లు వెల్లడించారు. ఇండియా, చైనాతోపాటు పలు దేశాలపై వచ్చేనెల 2 నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా […]
Graduate MLC Elections : రాష్ట్రంలో కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగింది. మూడు రోజులపాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగింది. ఈ క్రమంలోనే విజయం దోబూచులాడి చివరకు బీజేపీ అభ్యర్థిని వరించింది. 53 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత బీజేపీ అభ్యర్థి సి.అంజిరెడ్డి ఆధిక్యంలో నిలువగా, 78,635 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డి 73,644 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. దీంతో నరేందర్రెడ్డి […]
MLC Election Results: తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఫలితాల్లో సంచలన విజయాలు నమోదయ్యాయి. కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోగా.. మరో చోట ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానంలో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్ధులు విజయం సాధించారు. ఉమ్మడి నల్గొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగిళి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించగా.. ఉమ్మడి కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో బీజేపీ మద్దతు పలికిన అభ్యర్థి మల్క […]
Rekha Gupta Named Next Delhi CM: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఎన్నికయ్యారు. బుధవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఇటీవల గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలంతా కలిసి రేఖా గుప్తాను తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశం అనంతరం పార్టీ నేతలంతా కలిసి ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి తమ నిర్ణయాన్ని తెలియజేశారు. ఈ మేరకు నేటి మధ్యాహ్నం 12:35 నిమిషాలకు రామ్లీలా మైదాన్లో కొత్త ప్రభుత్వం […]
Delhi New CM Candidate Swearing FEB 19 or 20: ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ముగిసింది. ఈ మేరకు ఆయన భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కొత్త ప్రభుత్వ ఏర్పాట్లు జోరందుకున్నాయి. అయితే ఢిల్లీ సీఎం ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నెల 17 లేదా 18వ తేదీల్లో బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం ఉంటుందని తెలిసింది. ఈ సమావేశంలో ఢిల్లీ సీఎం ఎవరనే విషయంపై క్లారిటీ […]
AP Deputy CM Pawan Kalyan Plans South IndianTemple Visits : హైందవ ధర్మ పరిరక్షణ కోసం.. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కోసం.. దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల సందర్శనకు వెళ్లాలని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు. తొలి విడతలో ఈ నెల 5వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలని అనుకున్నా వైరల్ ఫీవర్ కారణంగా ఆయన […]
CM Revanth Reddy Attend Mathrubhumi Summit In Thiruvananthapuram: ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’పేరుతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశాన్ని నిరంకుశ పాలన దిశగా నడిపించనుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం తన నిరంకుశ విధానాలతో రాష్ట్రాల హక్కులను లాక్కొంటూ సమాఖ్య స్ఫూర్తికి భంగం కలిగిస్తోందని ఆయన మండిపడ్డారు. కేరళ రాజధాని త్రివేండ్రంలో మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రాష్ట్రాలపై మోదీ కుట్రలు ఒకే […]