Home / Bangladesh
Bangladesh Cancelled Rs 180 Crore Contract with India: భారత్-బంగ్లా దేశాల మధ్య విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇండియా నుంచి ఢాకా ఒక్కో అడుగు దూరం పెడుతుంది. ఈ క్రమంలోనే రూ.180.25 కోట్ల విలువైన రక్షణ కాంట్రాక్టును ఆ దేశం రద్దుచేసుకున్నది. సముద్రంలో వాడే అత్యాధునిక టగ్ బోట్ నిర్మాణానికి ఉద్దేశించిన కాంట్రాక్టు నుంచి వైదొలిగింది. నౌకను రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని గార్డెన్ […]
Chandola Demolition Phase 2: అహ్మదాబాద్ చరిత్రలోనే బీజేపీ ప్రభుత్వం అతిపెద్ద ఆపరేషన్ చేపట్టింది. చందోలాలో అక్రమంగా చేపట్టిన బంగ్లాదేశీయుల నిర్మాణాలను ప్రభుత్వం నేలమట్టం చేసింది. ఈ మేరకు భారీ ఎత్తున జేసీబీలు, పోలీసు బలగాలతో రెండో దశ ఆపరేషన్ చేపట్టింది. డోలా సరస్సు లోని 100 ఎకరాల స్థలంలో ఎక్కువ మంది బంగ్లాదేశీయులు అక్రమంగా నివసిస్తుండడంతో అక్రమ నిర్మాణాలను తొలగింపు ప్రక్రియ చేపట్టింది. శాంతి భద్రతల సమస్య రాకుండా భారీ బందోస్తు ఏర్పాటు చేశారు. […]
Bangladesh Ready to discuss with India about Trade Issue : భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతున్న బంగ్లాదేశ్ కు బుద్దివచ్చినట్టు కనిపిస్తోంది. చెప్పుడు మాటలు నమ్మి ఇండియాతో వివాదానికి దిగింది. ఇప్పుడు భారత్ తీసుకున్న నిర్ణయాలతో కాళ్లబేరానికి వస్తోంది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ కీలక వ్యాఖ్యలు చేసింది. బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా ఉన్నప్పుడు భారత్ తో సంబంధాలు మంచిగానే కొనసాగాయి. కానీ బంగ్లాదేశ్ లో అల్లర్ల కారణంగా హసీనా ప్రభుత్వం కూలిపోయింది. […]
Bangladesh: భారత్ కు వ్యతిరేకంగా ఉన్న దేశాలకు మన దేశం మెల్లగా ఒక్కొక్కరికి బుద్ధి చెప్తోంది. భారత్ – పాక్ ఉద్రిక్తతల వేళ పాకిస్తాన్ కు అండగా నిలిచిన టర్కీ, అజార్ బైజాన్ పై ఇప్పటికే ఆంక్షలు విధించింది. తాజాగా ఈ లిస్టులోకి బంగ్లాదేశ్ చేరింది. కొంతకాలంగా భారత్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న బంగ్లాదేశ్ పై చర్యలు తీసుకునేందుకు ఇండియా రెడీ అయింది. అలాగే భారత్- పాక్ మధ్య జరిగిన దాడుల్లోనూ బంగ్లాదేశ్ దాయాది జట్టుకే అండగా […]
Pakistan High Commissioner to bangladesh Honeytrap issue: పాకిస్థాన్ హైకమిషనర్ హనీట్రాప్లో చిక్కుకున్నారు. బంగ్లాదేశ్కు పాకిస్థాన్ హైకమిషనర్గా సయ్యద్ అహ్మద్ మరూఫ్ వ్యహరిస్తున్నారు. అయితే ఆయన ఓ బంగ్లాదేశ్ యువతితో కలిసి ఉన్న ఫొటోలు, అశ్లీల వీడియోలు లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు, అశ్లీల వీడియోలు బయటకు రావడంతో కొంతమంది వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో వెంటనే పాక్ […]
Bangladesh : బంగ్లాలో మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కూప్పకూలింది. ఆ తర్వాత పార్టీ నేతలు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే హసీనా దేశం విడిచి ఇండియాలో తలదాచుకున్నారు. మిగతా నాయకులు తాత్కాలిక ప్రభుత్వంలో అనేక కేసుల్లో చిక్కుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లా మాజీ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ హమీద్ దేశం విడిచి పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో థాయ్లాండ్ విమానం […]
Bangladesh: పాకిస్థాన్ పై భారత్ దాడి చేస్తే, బంగ్లాదేశ్ భారత్ పై దాడి చేయాలన్నారు ఆదేశ మాజీ సైనిక అధికారి, ప్రభుత్వ సలహదారు రెహమాన్. ఇందుకుగాను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారత్ పాకిస్థాన్ పై దాడి చేసిన మరుక్షణం బంగ్లాదేశ్ ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించాలని సూచించాడు. అందుకు చైనాతో కలిసి ఉమ్మడి సైనిక చర్యకు సిద్ధమవ్వాలన్నారు. తన ఫేస్ బుక్ ఖాతాలో బెంగాళీలో పోస్ట్ చేశాడు. ఈయన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్ […]
India-Bangladesh : బంగ్లాలో మైనార్టీలపై జరుగుతోన్న దాడులపై తాజాగా కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. మైనార్టీల రక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్లో దినాజ్పుర్లో భబేశ్ చంద్ర మృతి ఘటన సందర్భంగా భారత విదేశాంగశాఖ స్పందన వచ్చింది. హిందూ మైనార్టీలపై దాడులు.. బంగ్లాలో హిందూ మైనార్టీ నేత భబేశ్ చంద్ర రాయ్ కిడ్నాప్, దారుణ హత్య గురించి తమ దృష్టికి వచ్చిందన్నారు. ఘటన ఎంతగానో కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వ […]
India Vs Bangladesh white-ball Tour Schedule: ఐపీఎల్ మెగా టోర్నీ ముగిసిన వెంటనే టీమిండియా షెడ్యూల్ మరింత బిజీబిజీగా మారనుంది. ఇతర దేశాలతో వరుసగా సిరీస్లు, టూర్లు ఉండనున్నాయి. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్లో టీమిండియా పర్యటించనుంది. తాజాగా, ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు కాసేపటి క్రితం బీసీసీఐ అనౌన్స్మెంట్ చేసింది. బంగ్లాదేశ్తో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఈ మ్యాచ్లు […]
PM Modi meets Bangladesh Chief Adviser Yunus: బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసిన తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. బంగ్లాదేశ్ చీఫ్ అడ్వయిజర్ హమ్మద్ యునుస్లు మొట్టమొదటిసారి శుక్రవారం మధ్యాహ్నం బ్యాంకాక్లోని షాంగ్రిలా హోటల్లో కలుసుకున్నారు. ఇరువురు 40 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. అయితే అధికారికంగా ఇరువురి మధ్య జరిగిన చర్చల వివరాలు మాత్రం తెలియారాలేదు. కానీ విశ్వసనీయవర్గాల సమాచారం యునుస్ షేక్ హసీనాను బంగ్లాదేశ్కు అప్పగించాలని డిమండ్ చేస్తే.. మోదీ బంగ్లాదేశ్లో మైనార్టీలపై […]