Home / AP Politics
ఏడాది కింద ఈ ప్రాంతాలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి అనుమానాస్పదంగా చనిపోతే ఇప్పటి వరకూ పోస్టుమార్టం రిపోర్టు ఇవ్వలేదు. బాధితులు తమ బిడ్డ ఎలా చనిపోయాడో చెప్పండి దోషులకు శిక్షపడేలా చేయండి అని కోరుకుంటున్నారు.
శ్రీకాకుళం సభలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు ప్రణాళిక వేశారని.. సుపారీ కూడా ఇచ్చారని వెల్లడించారు. రంగస్థలం సినిమాలో లానే తనను చంపేందుకు కుట్ర చేశారని పవన్ ఆరోపించారు.
ఒక దేశపు సంపద నదులు కాదు ఖనిజాలు కాదు.. కలల ఖనిజాలతో చేసిన యువత అని ప్రసంగాన్ని ప్రారంభించారు పవన్. రణస్థణంలో జరుగుతున్న సభలో పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.
మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ రణస్థలంలో జరుగుతోన్న యువశక్తి సభలో తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు పవన్ కళ్యాణ్. మనదేశం సంపద యువత... యువత బంగారు భవిష్యత్ కోసం బాధ్యతగా పనిచేస్తా అన్నారు.
శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో జనసేన యువశక్తి సభ నిర్వహిస్తుంది. ఇప్పటికే ఈ సభకు భారీస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో యువత కూడా చేరుకున్నారు.
Janasena Yuvashakthi: రాష్ట్రంలో అవినీతి విలయతాండం చేస్తుందని.. వైసీపీ నాయకులకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని జనసేన నాయుకులు నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని.. ప్రతిపక్షా నాయకులపై దాడులు విచ్చలవిడిగా జరుగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో అరాచక పాలన రాష్ట్రంలో వైసీపీ రహిత పాలనే తమ లక్ష్యమని.. సుపారిపాలనే తమ ధ్యేయమని ఆయన అన్నారు. ఇక ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా యువత, జనసేన కార్యకర్తలు […]
ఉత్తరాంధ్ర యువతను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతను దృష్టిలో ఉంచుకొని జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో "యువశక్తి" సభ నిర్వహిస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభకు భారీస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు.
Varahi: రణస్థలిలో జరుగుతున్న యువశక్తి కార్యక్రమంలో నాగబాబు వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ప్రజల పాలన పట్టించుకోని ప్రభుత్వం మనకు అవసరమా అని ఆయన ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ చేపట్టే యాత్రను అడ్డుకునేందుకే ప్రభుత్వం 1 జీవో తెచ్చిందని నాగబాబు విమర్శించారు. వారాహిని చూస్తే వైసీపీ నాయకులకు ప్యాంట్లు తడిచిపోతున్నాయని అన్నారు. అందుకే వారాహి (Varahi) వాహనంపై రాద్దాంతం చేశారని నాగబాబు ఆరోపించారు. అణచివేత చట్టాలతో ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం ఖూనీ చేస్తోందని అన్నారు. ఉద్యోగాలు లేక విలవిల రాష్ట్రంలో […]
శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో జనసేన యువశక్తి సభ నిర్వహిస్తుంది. ఇప్పటికే ఈ సభకు భారీస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో యువత కూడా చేరుకున్నారు.
Nagababu: రాబోయే ఎన్నికల్లో పవన్ ముఖ్యమంత్రి అవుతారని నాగబాబు (Nagababu) అన్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలిలో నిర్వహిస్తున్న యువశక్తి సభలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఘోరంగా ఓడించాలని ఈ సందర్భంగా యువతకు పిలుపునిచ్చారు. వివేకనందా జయంతి గురించి మాట్లాడిన నాగబాబు.. యువతకు సందేశం ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో యువత ఎక్కువ సేపు ఉండకూడదని సూచించారు. అది మంచిది కాదని.. […]