Home / పొలిటికల్ వార్తలు
మునుగోడు ఉప ఎన్నికల వేడి నేటితో ముగియనున్న నేపథ్యంలో పలివెల గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. భాజపా ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కాన్వాయిపై తెరాస కార్యకర్తలు రాళ్లదాడి చేశారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రలోభాల డీల్ కేసులోని నిందితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిలు ముగ్గురు సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు.
2016లో వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దళిత విద్యార్థి రోహిత్ వేముల తల్లి రాధిక మంగళవారం భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు.
ఏ పార్టీలైన సీనియర్లకు తగిన గుర్తింపు ఉంటుంది. అందుకు బలమైన కారణం సందర్భానికి తగ్గట్టుగా వారు మాట్లాడుతుండడమే ప్రధానం. అలాంటి ఓ సంఘటన జైపూర్ లో చోటుచేసుకొనింది.
భారత జోడో యాత్రలో రాహుల్ గాంధీ కేసిఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు పై పేర్కొన్న మాటలకు మంత్రి కేటిఆర్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ మాట్లాడిన తీరు హస్యాస్పదంగా ఉందన్నారు. అంతర్జాతీయ నేత రాహుల్ కనీసం తన సొంత నియోజకవర్గం అమేఠీలో గెలవలేకపోయారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర భాగ్యనగరంలోకి ప్రవేశించింది. శంషాబాద్ నుండి రాజేంద్రనగర్, బహదూర్ పుర, చార్మినార్, గోషామహల్, నాంపల్లి, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి వరకు నగరంలోని ఏడు నియోజకవర్గాల్లో దాదాపు 45 కిలోమీటర్ల వరకు రెండు రోజుల పాటు సాగనుంది.
మునుగోడు ఉపఎన్నికల ప్రచారం వాడీవేడిగా జరుగుతుంది. నేటితో ఈ ప్రచారానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ను గద్దె దింపే వరకు తన పోరాటం ఆగదని, కేసీఆర్ను ఓడిస్తానని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి శపథం చేశారు. మునుగోడులో తాను గెలిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 15 రోజుల్లో పడగొడతామని సంచలన కామెంట్లు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా తనపై కుట్ర పన్నుతున్నారని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి సోమవారం ఆరోపించారు.
ఆర్ కృష్ణయ్య ఒక బ్రోకర్ అని మాజీ మంత్రి బండారు సత్యానారాయణమూర్తి మండిపడ్డారు.
నవంబర్ 3న జరగనున్న మునుగోడు ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియాతో ప్రత్యేకంగా సమావేశమైనారు.