Home / పొలిటికల్ వార్తలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటనకు వచ్చిన సమయంలో రుషికొండను కళ్లారా చూడాలంటూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రధానికి లేఖ రాశారు.
టాలీవుడ్ నటులను సీఎం జగన్ వాడుకొని వదిలేశారా? 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీని పొమ్మనలేక పొగబొట్టారా? ఇన్నాళ్లూ ఏ పదవీ ఇవ్వని అలీ, పోసానికి ఎన్నికలకు ఏడాదికి పైగా ఉందనగా పదవులు ఇవ్వడంలో ఆంతర్యం ఏంటి? వైసీపీ వైపు చూడటానికి టాలీవుడ్ ప్రముఖులు ఇష్టపడటంలేదా?
మునుగోడు ఉపఎన్నికతో కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు.
తెలంగాణలో రాజ్యాంగం, పరిపాలన వ్యవస్ధల్లో ఏర్పడిన జాప్యం కారణంగా సామాన్య ప్రజలు సతమతమౌతున్నారు. అసెంబ్లీ నుండి రాజ్ భవన్ కార్యాలయంకు చేరిన పరిపాలన బిల్లుల ప్రక్రియ గవర్నర్ ఆమోద ముద్ర దగ్గర ఆగిపోయాయి.
దేశంలో విధ్వంసకర, మతోన్మాద పాలన సాగిస్తోన్న ప్రధాని మోదీకి సీఎం జగన్ స్వాగతం పలకడం ఏమిటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రశ్నించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ గోరంట్ల మాధవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అనంతపురంలో గోరంట్ల మాధవ్ నివసిస్తున్న ఇంటికి అద్దె చెల్లించడంలేదని ఇంటి యజమాని మల్లికార్జున రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రేడియంట్ భూముల విషయంలో వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ టీడీపీపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు
నకిలీ కుల ధృవీకరణ పత్రం కేసులో లోక్సభ ఎంపీ నవనీత్ రాణా, ఆమె తండ్రిపై కోర్టు సోమవారం నాన్బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) జారీ చేసింది.
కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఎన్నికల బాండ్ల పథకాన్ని సవరించింది. రాష్ట్రాలు మరియు శాసనసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభకు సాధారణ ఎన్నికల సంవత్సరంలో 15 అదనపు రోజుల పాటు వాటిని విక్రయించడానికి వీలు కల్పిస్తుంది.
జార్ఖండ్ లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, వారి సహచరులపై దాడి చేసిన తర్వాత ఆదాయపు పన్ను శాఖ రూ. 100 కోట్లకు పైగా లెక్కచూపని లావాదేవీలు మరియు పెట్టుబడులను గుర్తించింది.