Home / జాతీయం
Jaipur District Court Sentences 2 Congress MLAs: సుమారు 11 ఏళ్ల నాటి కేసులో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు తొమ్మిది మంది దోషులకు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. వారందరికీ బెయిల్ మంజూరు చేసింది. తీర్పును హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నెల గడువు ఇచ్చింది. 2014 ఆగస్టు 13వ తేదీన జైపూర్లోని రాజస్థాన్ యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద జేఎల్ఎన్ మార్గాన్ని సుమారు 20 నిమిషాలు నిరసనకారులు దిగ్బంధించారు. చట్టవిరుద్ధంగా ప్రజారహదారిని అడ్డుకున్నందుకు పోలీసులు […]
Maharashtra Govt. Removed Hindi Mandatory word: ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు హిందీ విధిగా బోధించాలని ఇటీవల మహారాష్ట్ర సర్కారు నిర్ణయించింది. తాజాగా నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తప్పనిసరి అనే పదాన్ని నోటిఫికేషన్ నుంచి తొలగించింది. ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత రావడంతో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఆ రాష్ట్ర పాఠశాలల విద్యాశాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. అందులో ‘తప్పనిసరి’ అనే పదాన్ని తొలగించింది. హిందీ భాషకు బదులు […]
New FastTag System from August 15th: ఫాస్టాగ్ యూజర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి టోల్ ఛార్జీలను కట్టేందుకు వాహనదారులకు ప్రభుత్వం కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. రూ. 3 వేల రీఛార్జ్ తో ఫాస్టాగ్ అన్యువల్ పాస్ ను అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించింది. కాగా ఈ పాస్ తీసుకున్న వారికి ఏడాదిలో 200 ట్రిప్పుల వరకు టోల్ గేట్ల నుంచి ప్రయాణించే అవకాశం ఉన్నట్టు కేంద్ర జల, రోడ్డు రవాణా శాఖ […]
4 People Dead in Uttar Pradesh Road Accident: ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్రాన్స్ యమునా ఏరియాలోని షాద్రా చౌంగి ఫైఓవర్ పై నుంచి మామిడి కాయల లోడ్ తో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి కిందపడిపోయింది. ప్రమాదంలో ఫ్లై ఓవర్ కింద ఉన్న నలుగురు మార్నింగ్ వాకర్స్ బొలెరో కింద నలిగిపోయి చనిపోయారు. ఒకరికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని ఏసీపీ […]
Covid- 19 Cases in India: దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. కొద్దిరోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే కొద్దిరోజుల క్రితం నాటి పరిస్థితులతో పోల్చితే వైరస్ వ్యాప్తి కొంత తగ్గినట్టు కనిపిస్తోంది. దీంతో కేసుల నమోదు సంఖ్య కొంత మేర తగ్గుతోంది. కానీ మృతుల సంఖ్య పెరగడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. కాగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 163 కరోనా పాజిటీవ్ కేసులు బయటపడ్డాయి. వీటిలో అత్యధికంగా […]
PM Modi Canada Tour: కెనడా ప్రధాని మార్క్ కార్నీతో ప్రధాని మోదీ సమావేశమ్యయారు. కొంతకాలంగా ఇరుదేశాల మధ్య దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఇరుదేశాధినేతలు చర్చించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై వ్యతిరేక పోరాటానికి సహకారం అందించడంపై ప్రధాని మాట్లాడినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో భారత్, కెనడా సంబంధాలు చాలా ముఖ్యమైనవని ప్రధాని మోదీ అభివర్ణించారు. కాగా ప్రధాని మోదీ ఆతిథ్యం ఇవ్వడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు మార్క్ కార్నీ పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసి పొరాడుతామని […]
Telangana CM Revanth Reddy 2 Days Delhi Tour: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. రెండు రోజులపాటు హస్తినలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అధిష్ఠానంతో సమావేశం కానున్నారు. అలాగే ఇంగ్లాండ్ మాజీ ప్రధాని టోని బ్లెయిర్ తో రేవంత్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా టోని బ్లెయిర్ గ్లోబల్ చేంజ్ ప్రతినిధులతో చర్చించనున్నారు. పెట్టుబడులపై నిర్వహించే కీలక సమావేశంలో రేవంత్ పాల్గొననున్నారు. మరోవైపు సీఎం […]
Karnataka CM Siddaramaiah on Over Bengaluru Stampede: ఆర్సీబీ విజయోత్సవం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. మృతికి బాధ్యత వహిస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి ముగ్గురు రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. దీంతో బీజేపీ నేతల డిమాండ్పై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. తనను రాజీనామా అడిగే ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పలుచోట్ల గతంలో జరిగిన విషాదాలకు బాధ్యత వహించి తమ పదవులకు రాజీనామా […]
PM Modi Releases letter with Yoga Day Message: ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రజలందరూ ముఖ్యంగా గ్రామీణ ప్రజలు యోగా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. యోగా దినోత్సవ సందేశంతో కూడిన లేఖను ప్రధాని మోదీ విడుదల చేశారు. ‘యోగా.. ఒక భూమి, ఒక ఆరోగ్యం’.. ఈ నెల 21వ తేదీన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సం ఘనంగా జరుపుకోనున్నామని […]
Karnataka Deputy CM DK Shivakumar Falls Down from Cycle: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సైకిల్ దిగబోయి అసెంబ్లీ మెట్లపై పడ్డాడు. సైకిల్ బ్రేక్ పట్టుకోవడం మరిచిపోయిన ఆయన.. రన్నింగ్ సైకిల్ దిగుతూ మెట్లపైకి వెళ్లి కూలబడ్డాడు. వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారింది. నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2025 సందర్భంగా బెంగళూరులో మంగళవారం ఎకో-వాక్ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు డీకే శివకుమార్ సైకిల్పై అసెంబ్లీకి […]