Home / జాతీయం
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ( NEET) చెల్లుబాటును తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
గుజరాత్లోని మెహసానా జిల్లాకు చెందిన ఒక మాజీ సర్పంచ్ వివాహ కార్యక్రమంలో తన ఇంటి పైనుండి నోట్ల వర్షం కురిపించి గ్రామస్తులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు
పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినందుకు పశ్చిమ బెంగాల్ అధికారులపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జిటి) మండిపడింది. సుందర్బన్స్లో నిర్మించిన హోటల్ను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది
శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) నేత సంజయ్ రౌత్ శివసేన పార్టీ పేరు మరియు దాని 'విల్లు మరియు బాణం' గుర్తును "కొనుగోలు" చేయడానికి రూ.2000 కోట్ల ఒప్పందం" జరిగిందని ఆరోపించారు
Kangana Ranaut: మరోసారి కంగనా రౌనౌత్ వార్తల్లో నిలిచింది. ప్రముఖ తెలుగు దర్శకుడి రాజమౌళిని ఏమైనా అంటే ఊరుకునేది లేదంటూ హెచ్చరించింది. రాజమౌళిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ పై ఈ బాలీవుడ్ భామ.. ఘాటుగా స్పందించింది.
Uddhav Thackeray: మహారాష్ట్రలో రోజురోజుకు రాజకీయం వేడెక్కుతోంది. శివసేన గుర్తు ఏక్ నాథ్ షిండే వర్గానికే చెందుతుందని ఈసీ తీర్పు ఇవ్వడంతో.. రాష్ట్రంలో ఒక్కసారిగా వేడి రాజుకుంది. ఇక ఈసీ నిర్ణయంపై ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు.
Cheetahs: చిరుత పునరుద్ధరణ కార్యక్రమం విజయంతంగా సాగుతోంది. ఇందులో భాగంగా నేడు 12 చీతాలను దక్షిణాఫ్రిక నుంచి తీసుకొచ్చారు. వీటని కునో నేషనల్ పార్కులో కేంద్రమంత్రి.. భూపేందర్ యాదవ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ వదిలిపెట్టారు.
Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో అగ్రరాజ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. తదుపరి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నిక అవుతారనే ఉత్కంఠ కొనసాగుతుండగా.. ఇప్పుడ మరో విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా మరో భారతీయ సంతతి వ్యక్తి అధ్యక్ష రేసులో నిలవనున్నారు.
ఎన్నికల కమిషన్ మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రేకు గట్టి షాక్ ఇచ్చింది. ఏక్నాథ్ షిండే వర్గానికే అధికారిక శివసేన పేరుతో పాటు పార్టీ చిహ్నం దక్కుతుందని తేల్చి చెప్పింది
టీవీ సెట్ టాప్ బాక్సుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మనం టీవీ చూడాలంటే టీవీతో పాటు విడిగా టాటా స్కై, డిష్ టీవీ, సన్ డైరెక్ట్ వంటి ప్రైవేట్ సంస్థల సెట్ టాప్ బాక్సులను తీసుకోవాలి