Home / తెలంగాణ
Telangana CS Ramakrishna Rao Strong Warning to IAS Officers for Political Issue: నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పర్యటనలో భాగంగా నిర్వహించిన ఓ ప్రభుత్వ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ మేరకు సీఎంకు పలువురు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అయితే ఈ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కాళ్లను ఐఏఎస్ అధికారి శరత్ మొక్కారు. కాగా, సీఎం రేవంత్ హడావిడిగా ఉండడంతో సరిగ్గా చూడలేదు. కానీ, దీనికి సంబంధించిన వీడియో […]
3 Dead in Hayatnagar Accident: హైదరాబాద్ నగర శివారు హయత్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుంట్లూరు వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న డీసీఎం వ్యాన్ ను వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రుని ఆస్పత్రికి తరలించారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే […]
Hyderabad Metro Rail Reduces 10% Charges: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇటీవల పెంచిన ఛార్జీలపై హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మెట్రో ఛార్జీలను తిరిగి సవరించింది. ఇందులో భాగంగానే పెంచిన ఛార్జీలను 10 శాతం తగ్గిస్తూ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. కాగా, తగ్గిన ఈ ఛార్జీలు మే 24 నుంచి వర్తించనున్నట్లు తెలిపింది. కాగా, ఇటీవల మెట్రో ఛార్జీలను పెంచింది. కనీస ఛార్జీని రూ.10 నుంచి రూ.12కి […]
Kaleshwaram Inquiry Commission issues notices to former CM KCR: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కేసీఆర్తోపాటు మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ముగ్గురికి 15 రోజులు గడువు ఇచ్చింది. కమిషన్ ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. జూన్ 5వ తేదీన కేసీఆర్ విచారణకు హాజరు […]
Twist in Raj Bhavan Theft Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన రాజ్భవన్ చోరీ కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. తోటి మహిళా ఉద్యోగిని ఫొటోలు మార్ఫింగ్ చేసి రాజభవన్ ఉద్యోగి భయబ్రాంతులకు గురిచేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఈ ఘటనలో నిందితుడిని పంజాగుట్ట పోలీసులు రెండుసార్లు అరెస్టు చేశారు. మార్ఫింగ్ ఫొటో విషయంలో మొదటిసారి అరెస్ట్ చేయగా, రెండోసారి రాజభవన్లోని హార్డ్ డిస్క్ చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సస్పెండ్ అయినప్పటికీ సెక్యూరిటీని […]
Groom Died with Current Shock: రిసెప్షన్ కాసేపట్లో ఉండగా ఓ పెళ్లికుమారుడు కరెంట్ షాక్తో మృతి చెందాడు. ఈ మరణ వార్త తెలుసుకున్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తీవ్ర దిగ్భ్రాంతులకు గురయ్యాడు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు బయ్యారం సింగిల్ విండో చైర్మన్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వివరాల ప్రకారం.. మహబూబాబాద్ […]
Minister Ponnam Prabhakar on Gulzar House issue: హైదరాబాద్లోని చార్మినార్ సమీపం ఉన్న గుల్జార్ హౌస్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంపై కీలక కమిటీ ప్రభుత్వం కీలక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరుపుతూ ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ కమిటీ లో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి, హైదరాబాద్ సీపీ సివీ ఆనంద్, […]
Robbery in Telangana Raj Bhavan Important Files Missing: తెలంగాణలోని రాజ్భవన్లో చోరీ జరిగింది. ఈ మేరకు హార్డ్డిస్క్లు మాయమయ్యాయి. రాజ్భవన్ సుధర్మ భవన్లో 4 హార్డ్డిస్క్లు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. మొదటి అంతస్తులో రూమ్ నుంచి హార్డ్డిస్క్లు అపహరణకు గురైనట్లు సీసీ ఫుటేజీలో సిబ్బంది గుర్తించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 14న రాత్రి చోరి జరిగినట్లు నిర్ధారించారు. హెల్మెట్తో కంప్యూటర్ రూమ్లోకి ఓ వ్యక్తి వచ్చినట్లు గుర్తించారు. హార్డ్డిస్క్లలో రాజ్భవన్ […]
4 Died in Road Accident Parigi Vikarabad: వికారాబాద్ జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రావెల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. అలాగే ఈ ఘటనలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండగా.. మరో 20 మందికిపైగా గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడినుంచి మెరుగైన చికిత్స అవసరం ఉండగా… హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వివరాల […]
Gulzar House – Human Rights: హైదరాబాద్లోని గుల్జార్హౌస్ అగ్నిప్రమాదం ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. సుమోటోగా కేసు నమోదు చేసుకొని విచారణకు ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నగర సీపీ, ఫైర్ డీజీ, TSSPDCLకు నోటీసులు జారీ చేసింది. జూన్ 30వ తేదీలోగా ప్రమాదంపై సమగ్ర విచారణ నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. గుల్జారి హౌస్ అగ్ని ప్రమాదం సంఘటనలో 17 మంది చనిపోయారు. ఈ ఘటనపై సీఎం […]