Home / తాజా వార్తలు
వైసపీ ఎంపీ మాధవ్ వీడియోను ఒరిజనల్ అని నిర్థారించలేకపోతున్నామని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప తెలిపారు.ఇది ఫేక్ వీడియో అని మీడియా కు తెలిపారు. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేసారు. అది ఫేక్ వీడియో అని ఎస్పీ ఎలా తేల్చారో చెప్పాలని ప్రశ్నించారు.
హిందూపురం వైసీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంపై అనంతపురం ఎస్పీ ఫకీరప్ప మీడియా సమావేశం నిర్వహించారు. వీడియో కాల్ వ్యవహారంపై ఎంపీ మాధవ్ అభిమాని కొణతాల వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనంతపురం టూటౌన్ పోలీస్ స్టేషన్ ఈనెల 4న కేసు నమోదు
భారతదేశంలోని ప్రముఖ డిజిటల్ చెల్లింపులు మరియు ఆర్థిక సేవల ప్లాట్ఫారమ్లలో ఒకటైన పేటీఎం తమ ప్లాట్ఫారమ్కు కొత్త అప్డేట్ వస్తుందని ప్రకటించింది. ఇది లైవ్ ట్రైన్ స్టేటస్ ఫీచర్ను ప్రారంభించడంతో రైలు టిక్కెట్ సేవల కోసం దాని ఆఫర్లను మరింతగా పెంచింది.
కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 10న రాష్ట్రాలకు పన్నుల పంపిణీ కింద రూ.1.17 లక్షల కోట్లను విడుదల చేసింది, ఇది సాధారణంగా బదిలీ అయ్యే దానికంటే రెట్టింపు."రాష్ట్రాల మూలధనం మరియు అభివృద్ధి వ్యయాలను వేగవంతం చేయడానికి రాష్ట్రాలను బలోపేతం చేయడానికి ఇది భారత ప్రభుత్వ నిబద్ధత
’బయోలాజికల్ ఇ‘ యొక్క కార్బెవాక్స్ 18 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి మరియు కోవిషీల్డ్ లేదా కోవాక్సిన్తో పూర్తిగా టీకాలు వేసిన వారికి (డబుల్ డోస్) బూస్టర్ లేదా ముందు జాగ్రత్త డోసుగా ఆమోదించబడింది. ఇమ్యునైజేషన్పై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (NTAGEI) యొక్క COVID-19
ప్రియాంక గాంధీ వాద్రాకు కరోనా సోకింది. ప్రియాంక గాంధీకి కరోనా సోకడం ఇది రెండోసారి. ఆమె ఐసోలేషన్లో వున్నారు. తనకు కరోనా వైరస్ సోకిందని ప్రియాంక గాంధీ ట్వీట్ ద్వారా సమాచారం అందించారు. ప్రియాంక గాంధీ ట్వీట్ చేస్తూ, "ఈ రోజు మరోసారి కరోనా వైరస్ బారిన పడ్డాను.
జనతాదళ్ యునైటెడ్ అధినేత నితీశ్ కుమార్ సీఎం పదవికి మంగళవారం రాజీనామా చేయడంతో బీజేపీతో ఆయన ప్రయాణం ముగిసింది. బీహార్ లో తాజాగా మారిన రాజకీయపరిణామాల వెనుక ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వున్నారు. బీజేపీ పై నితీశ్ లో పేరుకుంటున్న అసంతృప్తిని ఆయన గమనించారు.
బీహార్ సీఎంగా నితీష్ కుమార్ నేడు ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుండగా ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారంపై స్పష్టత లేదు. నితీష్ కుమార్ ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా ద్రోహం చేశారని ఆరోపిస్తూ బీజేపీ
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ దాడులు, అల్లర్లకు జరిగే అవకాశాలున్నాయని ఇంటలిజెన్స్ నుంచి సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పదివేల మంది పోలీసులను ఢిల్లీలో మోహరించారు. గాలిపటాలు, బెలూన్లు, డ్రోన్లు ఎగురవేయకుండా ఆంక్షలు విధించారు.
విస్తారంగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరికి వరద ప్రవాహం పెరుగుతుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 49. 50 అడుగులకు చేరింది. వరద ప్రవాహం అధికంగా ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.