Home / బిజినెస్
రష్యా నుండి భారతదేశం యొక్క ముడి చమురు దిగుమతులు ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో రోజుకు 1.6 మిలియన్ బ్యారెళ్లకు పెరిగాయి. సాంప్రదాయ సరఫరాదారులు ఇరాక్ మరియు సౌదీ అరేబియా నుండి కలిపి దిగుమతుల కంటే ఇది అధికం.
పాన్ కార్డు కు ఆధార్ లింక్ చేయడం కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. పాన్కు(PAN-Aadhaar LINK) ఆధార్ అనుసంధానం చేసుకోవాల్సిన గడువు కూడా తరుముకొస్తోంది.
ఐఫోన్ యూజర్ల కోసం యాపిల్ సంస్థ ‘క్లీన్ ఎనర్జీ చార్జింగ్’ అనే ఫీచర్ను తీసుకువచ్చింది. ఐఓఎస్ 16.1 పేరిట వచ్చిన ఈ అప్డేట్ గత సెప్టెంబరులోనే విడుదలైంది.
ప్రతీ ఒక్కరూ కల్తీ లేని బంగారంతో తయారు చేసిన నగలు కొనాలని అనుకుంటారు. కానీ తాము కొన్న నగల్లో బంగారం కల్తీ అయిందా లేదా అని తెలుసుకోవడం అంత ఈజీ కాదు.
2023 ఎడిషన్ గా తీసుకొచ్చిన ఈ స్కూటర్ లో డిజైన్ పరంగా కూడా కొన్నొ మార్పులు చేసి తీసుకొచ్చింది.
అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం విచారించింది. అదానీ గ్రూప్ సెక్యూరిటీస్ చట్టాన్ని ఉల్లంఘించి, సంబంధిత లావాదేవీలను బహిర్గతం చేయడంలో విఫలమైతే దర్యాప్తు చేయాలని సెబీకి ఆదేశాలు జారీ చేసింది.
అదానీ గ్రూప్, హిండెన్ బర్గ్ వ్యవహారంలో సర్వోన్నత న్యాయ స్థానం కీలక నిర్ణయం తీసుకుంది. సదరు వివాదంలో విచారణ జరిపేందుకు ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
దేశంలో బంగారం ధరలు గురువారం స్పల్పంగా పెరిగాయి. బంగారం ధరలు పెరిగినా.. వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి.
గ్లోబల్ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్.. మడత పెట్టే స్మార్ట్ ఫోన్ పై దృష్టి పెట్టింది. ఇప్పటికే ఈ సెగ్మెంట్ లో శామ్ సంగ్ గట్టి పోటీ ఇస్తుంది.
తరచూ రైల్వే ప్రయాణాలు చేసే వారి కోసం ఈ కొత్త క్రెడిట్ కార్డు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ క్రెడిట్ కార్డు రూపే నెట్వర్క్పై పనిచేయనుంది.