Home / ప్రాంతీయం
Heavy Rains In Krishna River Region: కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీగా వరద వస్తోంది. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. ప్రాజెక్టుల్లోకి వరద వస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లోని జూరాల, శ్రీశైలం, తుంగభద్ర వంటి ప్రాజెక్టుల్లోకి వరద నీరు వస్తోంది. దీంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది కొంత ముందుగానే ప్రాజెక్ట్ ల్లోకి […]
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. మొన్నటి వరకు వర్షాల జాడలేక ఎండలు ఠారెత్తించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఎండలకు అల్లాడిపోయారు. తాజాగా వాతావరణం మారిపోయింది. రెండు రాష్ట్రాల్లో వర్షాలు పడేందుకు వాతావరణం అనుకూలంగా మారింది. నైరుతి రుతుపవనాల కదలిక, అలాగే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. వచ్చే రెండు రోజులపాటు రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు […]
Telangana: అనారోగ్యంతో నాలుగు రోజులుగా గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇవాళ తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాగంటితో తమకి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సంతాపం మాగంటి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మాగంటి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. […]
Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు నైరుతి రుతుపవనాలు ప్రవేశించి 10 రోజులు దాటినా వర్షాలు మాత్రం కురవడం లేదు. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండాల కారణంగా రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన రెండు, మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడ్డాయి. దీంతో ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. అలాగే ఇక వర్షకాలం ప్రారంభమైందని అన్నదాతలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి తారుమారు […]
No Rains In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం నెలకొంది. ప్రతి ఏడుకంటే ముందుగానే దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. తెలుగు రాష్ట్రాల్లోకి కూడా అదే జోరుతో వ్యాపించాయి. రుతుపవనాలు వచ్చిన రెండు, మూడు రోజుల్లో వర్షాలు పడ్డాయి. దీంతో ఈ ఏడాది వర్షాలు బాగానే పడతాయని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. వానలు కురవడం మాట పక్కన పెడితే.. ఎండలు మాత్రం రోజురోజుకు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు […]
Rains: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించటంతో జోరుగా వానలు పడుతున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ కీలక ప్రకటన జారీ చేసింది. రుతుపవనాల రాకతో జూన్ రెండోవారం నుంచి విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. మరో వారం రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పింది. ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం చెప్పింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, […]
Piligrims: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఓ వైపు వేసవి ముగింపు దశకు చేరుకోవడం, విద్యార్థుల ఫలితాలు వెలువడటం, పెళ్లిళ్లు, శుభకార్యాలు జరగుతుండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమల వస్తున్నారు. దీంతో తిరుమల భక్తులతో కిక్కిరిసింది. దీంతో వైకుంఠం క్యూ క్లాంపెక్స్ లోని కంపార్టుమెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. చివరికి వెలుపల వరకు భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనానికి 24 గంటల […]
PM Modi Tribute to NTR Birth Anniversary: ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా పలువురు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఘాట్ లో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, కార్యకర్తలు, ప్రజలు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. కాగా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. నటుడిగా, రాజకీయ నేతగా ఎన్టీఆర్ చిరస్థాయిలో నిలిచిపోతారని, ఆయన […]
South Central Railway: దేశంలో భారతీయ రైల్వే ఓ పెద్ద నెట్ వర్క్. రైలు ప్రయాణానికి ప్రజలు నుంచి మంచి డిమాండ్ ఉంది. ప్రయాణికుల డిమాండ్ కు తగినట్టుగా రైల్వే కూడా పలు ప్రత్యేక రైళ్లను నడుపుతూ వారిని ఆకర్షిస్తుంది. సీజన్లు, పండుగల వేళ స్పెషల్ ట్రైన్స్ రన్ చేస్తోంది. ప్రస్తుతం ఐఆర్సీటీసీతో భారత్ గౌరవ్ యాత్ర పేరుతో తీర్థయాత్రలు, పర్యాటక ప్రదేశాలకు రైళ్లను నడుపుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరికొన్ని తీర్థయాత్ర రైళ్లు నడిపేందుకు రైల్వే […]
Heavy Rains in Telugu States: నిన్న మొన్నటి వరకు ఎండలతో అల్లాడిన ప్రజలకు నైరుతి రుతుపవనాల రాకతో ఉపశమనం కలిగిస్తున్నాయి. ప్రతి ఏటా జూన్ 1 నాటికి కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది పది రోజుల ముందుగానే కేరళను తాకాయి. దీంతో ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. మరోవైపు నైరుతి రుతుపవనాల వ్యాప్తికి అనుకూల వాతావరణం ఉండటంతో నిన్ననే తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు […]