Home / USA
USA: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థకు సంబంధించిన గోల్డెన్ డోమ్ వ్యవస్థను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిచయం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అత్యాధునిక మిస్సైళ్ ఢిపెన్స్ సిస్టమ్ ను దేశ ప్రజలకు అందించబోతున్నట్టుగా ఆయన ప్రకటించారు. అత్యాధునిక రక్షణ వ్యవస్థ కోసం అధికారికంగా ఆర్కిటెక్చర్ ను ఎంచుకున్నట్టు ప్రకటించడానికి సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. గోల్డెన్ డోమ్ రక్షణ వ్యవస్థతో బాలిస్టిక్, క్రూయజ్ మిస్సైళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని.. భవిష్యత్తులో ఎదురయ్యే […]
Joe Biden Diagnosed Prostate Cancer: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రమైన ప్రోస్టేట్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు నిర్ధారణ అయింది. బైడెన్ కు ప్రొస్టేట్ క్యాన్సర్ ఉందని, ఆ క్యాన్సర్ ఇప్పుటు ఎముకలకు కూడా వ్యాపించిందని డాక్టర్లు నిర్ధారించారు. అందుకు సంబంధించి అధికారులు వివరాలు వెల్లడించారు. కాగా జో బైడెన్ మూత్ర విసర్జన లక్షణాల గురించి పరీక్షలు చేయించుకోగా అసలు విషయం బయటకు వచ్చింది. అయితే జో బైడెన్ కు ఎలాంటి చికిత్సలు […]
USA: అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. సెంట్రల్ అమెరికాలోని మిస్సౌరీ, కెంటకీ రాష్ట్రాల్లో తుపాను, టోర్నడో బీభత్సానికి 21 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు. కేవలం కెంటకీ రాష్ట్రంలోనే 14 మంది చనిపోయినట్టు రాష్ట్ర గవర్నర్ ఆండీ బెషీర్ ప్రకటించారు. లారెల్ కౌంటీలో నిన్న రాత్రి 11.49 గంటలకు టోర్నడో వచ్చినట్టు స్థానికులు తెలిపారు. కాగా టోర్నడో ప్రభావానికి పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు. తప్పినపోయిన వారికోసం గాలింపు చేపట్టారు. […]
USA: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఖండించారు. వెనెజులా నుంచి అమెరికాకు వలసవచ్చిన వారి బహిష్కరణకు సంబంధించిన కేసులో అక్కడి సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించారు. దేశంలో అక్రమంగా ఉంటున్న వెనెజులా వారిని బహిష్కరించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ చేశారు. ‘మన దేశంలోకి అక్రమంగా వచ్చిన వారిని బలవంతంగా పంపడాన్ని అనుమతించబోమని సుప్రీంకోర్టు ఇప్పుడే తీర్పు ఇచ్చింది. […]
India- Pakistan War: భారత్- పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని గొప్పలు చెప్పుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. భారత్, పాక్ యుద్ధం తాను ఆపలేదని.. అమెరికాది పరోక్ష పాత్ర మాత్రమేనని.. రెండు దేశాల మధ్య ప్రత్యక్ష సైనిక చర్చల వల్లే కాల్పుల విరమణ జరిగిందన్నారు. కాగా ఖతార్ లోని దోహాలో జరిగిన వాణిజ్య సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు. దీంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఖతార్ లోని […]
Donald trump on India Pakistan War: భారత్- పాక్ ఉద్రిక్తత నడుమ ఇరుదేశాల మధ్య పరస్పరం దాడులు జరిగాయి. అయితే మే 10న సాయంత్రం 5 గంటల నుంచి ఇరుదేశాలు కాల్పుల విరమణను పాటిస్తున్నాయి. అయితే పాక్ నిబంధనలు ఉల్లంఘించిన భారత్ అందుకు తగిన గుణపాఠం చెప్పింది. అయితే తాజాగా కాల్పుల విరమణ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్- పాక్ వంటి రెండు అణ్వాయుధ దేశాల మధ్య […]
America- China Trade Agreement: కొద్దిరోజులుగా అమెరికా, చైనా మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్ కి తెరపడింది. అయితే ప్రపంచదేశాల నుంచి దిగుమతి అవుతున్న ఉత్పుత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలను విధించారు. భారత్ సహా పలు దేశాలకు వీటిని ప్రతిపాదించారు. అయితే పలు దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుండటంతో.. సుంకాల విధింపు ప్రతిపాదనను 90 రోజుల వరకు వాయిదా వేశారు. కానీ అమెరికా […]
America: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులకు పాల్పింది. పాక్ లోని 9 ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. దాడుల్లో 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే భారత్ కేవలం ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటే.. పాకిస్తాన్ మాత్రం భారత్ కు తగిన బదులు చెప్తామని అంటోంది. దీంతో భారత్ సరిహద్దు వెంబడి కవ్వింపు చర్యలకు […]
World Countries: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారస్థాయికి చేరాయి. దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని భారత్ నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులను రూపుమాపేందుకు ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ సైనిక చర్యకు దిగింది. ఉగ్రవాదులు, వారి స్థావరాలే లక్ష్యంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో దాడులు చేసింది. ఘటనలో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన దాదాపు 80 ముష్కరులు హతమైనట్టు సమాచారం. […]
US support for India : అగ్రరాజ్యం అమెరికా నుంచి పాక్కు మరోసారి చేదు వార్త వెలువడింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తాము ఇండియా తరఫున నిలబడతామని పేర్కొంది. ప్రధాని మోదీకి సంపూర్ణ మద్దతు ఇస్తామని ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధి టామీ బ్రూస్ వెల్లడించారు. ఆమె రోజువారీ విలేకరుల సమావేశంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్-పాక్ బాధ్యతాయుతంగా శాంతికోసం అవసరమైన పరిష్కారంపై పనిచేయాలని యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో వ్యాఖ్యలను ఆమె పునరుద్ఘాటించారు. ఇండియా-పాకిస్థాన్ […]