Home / Swarnandhra- Swachchandra
CM Chandrababu speech in Swarnandhra- Swachchandra Program: కర్నూల్ జిల్లాలో పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ప్రజలకు కీలక పిలుపు ఇచ్చారు. స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి చంద్రబాబు హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని సీఎం తెలిపారు. దేశంలో ఎక్కువ పింఛన్ ఇచ్చే రాష్ట్రం మనదేనన్నారు. అన్ని నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు. దీపం-2 కింద ఇంటికి ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తున్నట్లు […]