Home / Rajnath Singh
Pakistan: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇవాళ భుజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ను సందర్శించారు. ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడారు. కాగా పహల్గామ్ ఉగ్రదాడిలో జైషే మహ్మద్ కు చెందిన ముష్కరులు 26 మంది పర్యాటకులను కాల్చి చంపారు. ఈ ఘటనకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపింది. ఉగ్రస్థావరాలను నేలమట్టం చేయడంతో దాడుల్లో 100 మంది ముష్కరులు హతమయ్యారు. అయితే భారత్ జరిపిన […]
Rajnath Singh: అణ్వాయుధాలను రక్షించుకోలేని దేశంగా పాకిస్తాన్ చరిత్రలో నిలిచిపోతుందన్నారు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. నేడు ఆయన జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తున్నారు. ఆయనకు ఉపేంద్ర ద్వివేదీ స్వాగతం పలికారు. అణ్వాయుధాలను బాధ్యతారాహిత్యంగా పాకిస్తాన్ ఉంచిందన్నారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పాక్ నుంచి అణ్వాయుధాలు తీసుకుని భద్రపరచాలన్నారు. కాశ్మీర్ లో పర్యటిస్తున్న ఆయన… ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వారి అంతంచూస్తామన్నారు. టెర్రరిస్టులతో పోరాడి అమరులైన జవాన్లకు శిరసువంచి నమస్కరిస్తున్నామన్నారు. ఆపరేషన్ సింధూర్ కేవలం […]
Defence Minister Rajnath Singh Key Statements on Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’తో ఉగ్రవాదులకు గట్టి బుద్ధి చెప్పామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. భారత్ శక్తి ఏంటో మరోసారి నిరూపించామని తెలిపారు. ఇందులో పాక్ ప్రజలను ఎక్కడా కూడా టార్గెట్ చేయలేదని, కానీ భారత్ ప్రజలపై పాక్ దాడి చేసిందని వెల్లడించారు. అయితే పాక్ సరిహద్దు మాత్రమే కాదు.. లోపలికి చొచ్చుకొని వెళ్లి అనేక దాడులు […]
Brahmos Missile Production Unit Started by Rajnath Singh: బ్రహ్మోస్ ప్రొడక్షన్ యూనిట్ ను ప్రారంభించారు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఈ రోజు మధ్యాహ్నం వర్చువల్ గా ప్రారంభించిన ఆయన… ప్రస్తుత పరిస్థితుల్లో రాలేకపోయినట్లు చెప్పారు. ఇదే రోజున పోక్రాన్ అణు పరీక్షలు చేసినట్లు గుర్తుచేశారు. ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో ఇవాళ బ్రహ్మోస్ ప్రొడక్షన్ యూనిట్ ప్రారంభమైంది. 80 ఎకరాల్లో బ్రహ్మోస్ ఏరో స్పేస్ యూనిట్ ఏర్పాటు చేశారు. 300 […]
India Pak War: భారత్, పాకిస్థాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్తో సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. జమ్ముకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్లతో పాటు ఢిల్లీ, హర్యానా, బెంగాల్లోనూ భద్రత కట్టుదిట్టం చేసింది. పోలీసులు, పాలనాధికారుల సెలవులు రద్దు చేసింది. అలాగే గుజరాత్ సముద్ర తీరం వెంబడి భద్రత కట్టుదిట్టం చేసింది. సరిహద్దు రాష్ట్రాల ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించింది. అనవసర ప్రయాణాలు చేయొద్దని ప్రజలకు తెలిపింది. ఈ నేపథ్యంలో […]
Defence Minister Rajnath Singh : ఉగ్రదాడిలో అమాయకులను చంపిన వారినే లక్ష్యంగా చేసుకున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. హనుమంతుడు అనుసరించిన సూత్రాన్నే భారత్ అనుసరించిందని చెప్పారు. ఆపరేషన్ సిందూర్పై ఆయన స్పందించారు. బుధవారం 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 50 బీఆర్వో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను రక్షణ మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడారు. భారత సాయుధ దళాలు తమ శౌర్యం, ధైర్యాన్ని ప్రదర్శించి […]
దాడి చేసిన వారిని, చేయించిన వారిని వెతికి వెతికి వేటాడతాం Pahalgam Terror Attack : పహల్గాం ఉగ్రదాడిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. దాడిని తీవ్రంగా పరిగనించిన ఆయన దుండగులు పాతాళంలో దాక్కున్నా వదలమని స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు విదేశీయులతో పాటు 26మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. దాడికి పాల్పడిన దుండగులు రోజులు లెక్కపెట్టుకోవాలని, వారి వెనకాల వుండి దాడి చేయించిన వారిని […]
Rajnath Singh : కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్తో అగ్రరాజ్యం అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ అధికారులు భేటీ అయ్యారు. సౌత్బ్లాక్లో ఈ మీటింగ్ జరిగింది. ఇరుదేశాల మధ్య రక్షణ, భద్రతాపరమైన సంబంధాల బలోపేతం, ఇంటెలిజెన్స్ షేరింగ్ వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. సీమాంతర ఉగ్రవాదం కూడా చర్చల అజెండాలో ఉంది. ఓ రక్షణ ఒప్పందంపై చర్చలు జరిగినట్లు సమాచారం. భారత్లో రెండున్నర రోజుల పర్యటనకు తులసీ న్యూఢిల్లీకి వచ్చారు. గ్లోబల్ ఇంటెలిజెన్స్ కాంక్లేవ్లో […]
CM Revanth Reddy says Telangana Plays Key Role in National Defense: దేశ రక్షణలో తెలంగాణ పాత్ర కీలక పాత్ర అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలోని మైదానంలో డీఆర్డీఓ ఆధ్వర్యంలో జరిగిన ‘విజ్ఞాన్ వైభవ్’ ప్రదర్శనలో కేంద్ర మంత్రి రాజ్నాథ్తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. దేశ రక్షణ బాధ్యత యువతపైనే ఉందని, దేశ రక్షణలో తెలంగాణ పాత్ర కీలకంగా ఉందన్నారు. […]
The Aero India 2025 begins in Bengaluru: బెంగళూరులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఎయిర్ షో 2025 ప్రారంభమైంది. ఈ ఎయిర్ షో వీక్షణకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ హాజరయ్యారు. కాగా, ఫిబ్రవరి 14 వరకు ఆసియా టాప్ ఏరోస్పేస్ ఎగ్జిబిషన్ 15వ ఎడిషన్ కొనసాగనుంది. భారత్లో మహాకుంభ్ జరుగుతోందని, ఏరో ఇండియా రూపంలో మరో మహాకుంభ్ ఇక్కడ మొదలైందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ […]