Home / Rajiv Gandhi Death Anniversary
PM Modi: పహల్గామ్ ఉగ్రాదాడి అనంతరం దేశవ్యాప్తంగా నిరసలు మిన్నంటాయి. 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలు తీసిన ముష్కరులను కఠినంగా శిక్షించాలని అన్ని వర్గాలు ముక్త కంఠంతో డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. దాడుల్లో 100 మందికిపైగా లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులు హతమయ్యారు. ఆపరేషన్ సిందూర్ దాడులకు ప్రతీకారంగా […]