Home / NIA raids
తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) కేసులో ఎన్ఐఏ తమ దర్యాప్తును వేగవంతం చేసింది. నిజామాబాద్, నిర్మల్, కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో దాడులు చేపట్టింది.
ముఠాలు మరియు క్రైమ్ సిండికేట్లను అణిచివేసేందుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ) సోమవారం భారతదేశంలోని 60 ప్రదేశాలలో దాడులు నిర్వహించింది. ఢిల్లీహర్యానా, ఉత్తరప్రదేశ్ మరియు పంజాబ్లోని పలు ప్రాంతాల్లో ఈ దాడులు నిర్వహించారు.
జాతీయ దర్యాప్తు సంస్థ ( ఎన్ఐఎ) హైదరాబాద్, హనుమకొండలోని పలు ప్రాంతాల్లో సోమవారం సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ విద్యానగర్లోని చైతన్య మహిళా సంఘం కన్వీనర్ జ్యోతి ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు.