Home / latest crime news
విజయవాడలో ఓ బీటెక్ విద్యార్థి ట్రైన్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. బీటెక్ విద్యార్ది అబ్దుల్ సలామ్ ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్లో అతడు పలు విషయాలను ప్రస్తావించాడు.
మహిళలపై, అమ్మాయిలపై ఆకృత్యాలు ఆగడం లేదు. ఎన్నో చట్టాలను ప్రవేశపెడుతున్నప్పటికి మృగాళ్ల బారి నుంచి వారిని కాపాడలేకపోతున్నాం.
కొలరాడోలోని దహనవాటిక యజమాని అయిన 46 ఏళ్ల హెస్ అనే మహిళకు 560 శవాలను ముక్కలు చేసిఅనుమతి లేకుండా శరీర భాగాలను విక్రయించినందుకు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది.
నంద్యాల సర్వజన ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భార్యను పరామర్శించేందుకు వచ్చిన భర్తను భార్య బేడ్లుతో గొంతుకోసింది. దానితో భర్త తీవ్ర రక్త స్రావంతో అక్కడే పడిపోయాడు. కాగా అతని పరిస్థితి విషమంగా ఉంది.
బీహార్లోని సరన్లో 73 మంది ప్రాణాలను బలిగొన్నకల్తీ మద్యం విషాదానికి సంబంధించిన కేసులో కీలకవ్యక్తిని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసినట్లు శనివారం ఒక అధికారి తెలిపారు.
పలు దేశాల్లోని పర్యాటకులకు చార్లెస్ శోభరాజ్ పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టుకొస్తోంది. 20కుపైగా హత్యలు చేసిన కరుడుగట్టిన నేరస్థుడు అతను. అతన్ని నేపాల్ ప్రభుత్వం విడుదల చేసింది
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాకలో దారుణం చోటుచేసుకుంది. ఓ వివాహిత తన ప్రియుడి మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసింది. గూడపల్లి
హనుమకొండలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తనే సుపారీ ఇచ్చి హత్య చేయించి భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ భార్య. .
ఢిల్లీలో శ్రద్దావాకర్ ఉదంతాన్ని ఇప్పట్లో ఎవరూ మరిచిపోలేరు. అదేతరహా కేసు ఒకటి తాజగా జార్ఖండ్లో బయటపడింది.
ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుంటూ కొందరు మోసగాళ్ళు నేరాలకు పాల్పడుతున్నారు. ఫైనాన్స్ సంస్థ పేరుతో లోన్లు ఇస్తామని చెప్పి ఘరానా