Home / Latest Business News
ఎయిరిండియాను కొనుగోలు చేసిన టాటా గ్రూప్ తన సేవలను భారీగా విస్తరించేందుకు చకచకా ప్రణాళికలు రూపొందిస్తోంది.
అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ నివేధిక వెలువడిన తర్వాత ఎల్ఐసీ బాగా వార్తల్లో నిలిచింది. అదానీ గ్రౌప్ షేర్లు పేక మేడల్లా కుప్పకూలడంతో ఎల్ఐసీ షేర్లు కూడా భారీగా పతనమయ్యాయి.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ట్విటర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
యమహా మోటార్ ఇండియా నుంచి మరో సరికొత్త స్కూటర్లు మార్కెట్ లోకి విడుదల అయ్యాయి. ఆహ్లాదకరమైన, ఫీచర్ ప్యాక్డ్ 2023 వెర్షన్ 125 సీసీ స్కూటర్ శ్రేణిని తీసుకొచ్చింది యమహా.
ప్రముఖ టెక్ కంపెనీ విప్రో ఫ్రెషర్స్ కు షాక్ ఇచ్చింది. తాము తొలుత ఆఫర్ చేసి వార్షిక వేతనాన్ని పూర్తిగా ఇవ్వలేవని.. దానిని సగానికి పరిమితం చేస్తామంటూ ఫ్రెషర్స్ కు తాజాగా మెయిల్స్ పెట్టింది.
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను వారానికి మూడు రోజులు ఆఫీసు నుంచి పనిచేయాలని కోరింది.
MS Dhoni: దేశంలో స్పోర్ట్స్ బైక్స్ లవర్స్ అనగానే మొదట గుర్తుచ్చేది టీంఇండియా మాజీ కెఫ్టెన్ మహేంద్ర సింగ్ ధోని. బైక్స్ అంటే అంత ఇష్టం మహీకి. కొంచెం టైమ్ దొరికినా రాంచీ వీధుల్లో బైక్ లపై తిరగడం మరింత ఇష్టం. లగ్జరీ కార్లతో పాటు ఖరీధైన బైకులు కూడా ధోనీ గారేజీలో ఉన్నాయి. తాజాగా ధోనీ గారేజీలో కొత్త బైక్ వచ్చి చేరింది. అదే ‘టీవీఎస్ రోనిన్’. ఇటీవల ధోని ఈ బైక్ ను కొనుగోలు […]
ట్విటర్ ను టేకోవర్ చేసుకున్నప్పటి నుంచి ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా మరో నిర్ణయంతో అందరికీ షాక్ ఇచ్చారు.
గత కొంతకాలంగా పరుగులు తీస్తున్న బంగారం ధరలు శుక్రవారం దిగి వచ్చాయి. మరో వైపు వెండి ధరలు భారీగా తగ్గాయి. దాదాపు 58 వేలకు వెళ్లిన బంగారం ధర ఇపుడు 56 వేల దిగువకు వచ్చింది.
భారత మార్కెట్ లోకి బోల్ట్ స్వింగ్ స్మార్ట్వాచ్ అందుబాటులోకి వచ్చింది. బ్లూటూత్ కాలింగ్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉండే డిస్ప్లేతో ఈ వాచ్ లాంచ్ అయింది.