Home / Latest Business News
డిస్నీ సీఈఓ బాబ్ ఇగెర్ ఈ వారం నుంచి తమ కంపెనీ సిబ్బందిని తొలగించడం ప్రారంభిస్తుందని తెలిపారు. డిస్నీ యొక్క గ్లోబల్ వర్క్ఫోర్స్కు కోతలు మీడియా పరిశ్రమ సంక్షోభం సమయంలో కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించే లక్ష్యంతో బహుళ-బిలియన్ డాలర్ల వ్యయ-తగ్గింపు చొరవలో భాగంగా ఉన్నాయి.
జాక్ డోర్సే స్థాపించిన చెల్లింపు మరియు మొబైల్ బ్యాంకింగ్ సేవల సంస్థ బ్లాక్ ఇంక్, తన క్యాష్ యాప్ ప్లాట్ఫారమ్లో మోసపూరిత ఖాతాలను విస్తరించడానికి అనుమతించిందని హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపించింది
పేటీఎం పబ్లిక్ ఇష్యూ మదుపర్లకు భారీ నష్టాలు మిగిల్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాల వల్ల సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు పెట్టుబడులు మళ్లించడంతో అంతర్జాతీయంగా డిమాండ్ ఏర్పడింది.
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలతో కూడా సోమవారం ఉదయం సూచీలు లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. అయితే, కాసేపటికే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు సమయం గడుస్తున్న కొద్దీ అంతకంతకూ దిగజారాయి.
ప్రస్తుతం ఫోన్ పే తెలియని వారుండరు. యూపీఐ ట్రాన్సాక్షన్ ఫోన్పే సుపరిచితమే. ఎక్కువ మంది వినియోగించే యూపీఐ యాప్స్లో ఫోన్ పే ఒకటి. ఇప్పుడీ డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫాం సరికొత్త మైలురాయిని చేరుకుంది.
ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ నుంచి ఆ సంస్థ ప్రెసిడెంట్ మోహిత్ జోషి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సంస్థ.. స్టాక్ ఎక్స్చేంజ్ కి సమాచారం ఇచ్చింది.
2004 లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ను పబ్లిక్ ఇష్యూకు తెచ్చింది టాటా గ్రూప్. అనంతరం 18 ఏళ్ల తర్వాత మళ్లీ టాటా టెక్నాలజీస్
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో దిగ్గజ టెక్ కంపెనీలు లేఆఫ్లను అమలు చేస్తున్నాయి. దీంతో వందలకొద్దీ ఉద్యోగులు ఉపాధి కోల్పోతున్నారు.
ఓ ప్రముఖ అండర్గ్రౌండ్ హ్యాకర్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వినియోగదారుల సమాచారాన్ని డార్క్ వెబ్లో పోస్ట్ చేశాడు.