Home / Latest Business News
దేశ వ్యాప్తంగా చిన్న నగరాల్లో తమ సేవలను నిలిపి వేయనున్నట్టు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ప్రకటించింది. దాదాపు 225 చిన్న నగరాల్లో జుమాటో సేవలు ఆపివేస్తున్నట్టు సంస్థ పేర్కొంది.
టెక్ కంపెనీల్లో ఉద్యోగాల ఊచకోత కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రముఖ కంపెనీ యాహూ తమ ఉద్యోగులను తగ్గించుకోనున్నట్టు ప్రకటించింది. సంస్థలోని 1000 మంది ఉద్యోగులు లేఆఫ్స్ గురి అవుతున్నట్టు వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యం కారణంగా టెక్ కంపెనీల్లో ఏరోజు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకింది.
ఉద్యోగాల కోత విధిస్తున్న టెక్ కంపెనీల జాబితాలోకి తాజాగా జూమ్ (Zomm) వచ్చి చేరింది. కరోనా టైమ్ లో టెక్ కంపెనీలు భారీ గా నియామకాలు చేసుకున్నాయి.
అనుకున్నట్టుగానే రిజర్వ్ బ్యాంక్ ఇండియా (ఆర్ బీఐ) రెపో రేటు ను పెంచింది. బ్యాంకులను ఆర్బీఐ అందించే స్పల్పకాలిక రుణాలపై విధించే రేటు పావు శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది.
ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడళ్లను మార్కెట్లో తీసుకొస్తుంది ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శాంసంగ్. తాజాగా శాంసంగ్ నుంచి సరికొత్త ప్రీమియం ఫోన్లు రిలీజ్ అయ్యాయి.
అమూల్ పాల ధరలు మరోసారి పెరిగాయి. అన్ని వేరియంట్ల పై రూ. 3 పెంచుతున్నట్టు అమూల్ బ్రాండ్ పేరిట మార్కెటింగ్ చేసే గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) వెల్లడించింది.
దేశంలోనే అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మళ్లీ అవతరించారు. స్టాక్ మార్కెట్ లో అదానీ గ్రూపు కంపెనీల షేర్ల పతనంతో గౌతమ్ అదానీ ఆస్తి విలువ రోజురోజుకూ కరిగిపోతోంది.
ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అదానీ గ్రూప్ (Adani group) అనూహ్య నిర్ణయం తీసుకుంది.
అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ ఆరోపణలతో పేకలా కూలుతున్న షేర్స్ తో సతమవుతున్న అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ కి తాజాగా మరో షాక్ తగిలింది.