Home / Janasena Party
పవన్ కళ్యాణ్ సారధ్యంలోని జనసేన పార్టీ ప్రజల మద్దతును పొందేందుకు తనవంతుగా కృషి చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా జనసేనాని ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫ్యల్యాలను ఎండగడుతూ క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం అవుతున్నారు.
మెగా బ్రదర్ నాగబాబు మంత్రి రోజాపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. నీ నోరు చెత్త కుప్పతొట్టి ఒకటేనని అందుకే దానిని కెలుక్కోవడం ఇష్టం లేదన్నారు. మెగా ఫ్యామిలిని టార్గెట్ చేస్తూ ఇటీవల రోజా చేసిన వ్యాఖ్యలకు నాగబాబు తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
Thota Chandra Sekhar : తెలంగాణ సీఎం కేసీఆర్ బి.ఆర్.యస్ పార్టీ విస్తరణలో భాగంగా పలు రాష్ట్రాల నేతలను ఆ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ నుండి జనసేన నాయకులు తోట చంద్ర శేఖర్, పార్ధ సారధి, ఏపీ బీజేపీ నుండి రావెల కిశోర్ బాబులను తమ పార్టీలోకి చేర్చుకున్నారు. కేసీఆర్ సమక్షంలో బి.ఆర్.యస్ లోకి చేరిన తోట చంద్రశేఖర్… ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఆయన ప్రైమ్9 తో ప్రత్యేకంగా మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ […]
BRS : దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు కేసీఆర్ సిద్దం అవుతున్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్న కేసీఆర్... ఇటీవలే
Janasena : సామాజిక పింఛన్ల తొలగింపు నిమిత్తం నోటీసులు జారీ చేస్తున్న వైకాపా తీరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రెస్ నోట్ ని రిలీజ్ చేశారు. ఈ మేరకు ఆ ప్రెస్ నోట్ లో… రాష్ట్రంలో సామాజిక పింఛన్ల పరిధిలోకి వచ్చే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రతి నెలా ఇచ్చే పించన్లను తగ్గించుకొనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తు పేదలను ఇబ్బందుల […]
Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్ వేదికగా వైకాపా పై నిప్పులు చెరుగుతున్నారు. కాగా ఇటీవలే పవన్ తన ప్రచార రధం " వారాహి " కి సంబంధించిన వీడియోని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. అప్పటి నుంచి వైకాపా నేతలు వివాదాన్ని సృష్టిస్తున్న విషయం తెలిసిందే. వారాహికి ఉన్న రంగు గురించే ఈ చర్చ అంతా నడుస్తుంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన ఎన్నికల ప్రచారం కోసం వాహనం సిద్ధమైంది
2024లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీకి సీఎం అవుతారంటూ మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షులు చేగొండి హరిరామజోగయ్య ధీమా వ్యక్తం చేశారు
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం జగన్..జనసేనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ పీఏపీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు.
గుంటూరు జిల్లా ఇప్పటంలో ఇళ్లు, మహనీయుల విగ్రహాల కూల్చివేతపై వివాదం రేగిన విషయం తెలిసిందే