Home / Janasena Party
Janasena Party Recognition Also regional Party in telangana: జనసేన పార్టీకి ఈసీ మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఏపీలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందగా తెలంగాణలోనూ గుర్తింపునిస్తూ ఉత్తర్వులిచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. 2024లో ఏపీలో 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు జనసేన గెలిచిన విషయం తెలిసిందే. దీంతో రిజిస్టర్డ్ పార్టీ హోదా నుంచి గుర్తింపు పొందిన పార్టీగా మారింది. దీంతో ఇకపై.. జనసేన టికెట్ పొందిన […]
Election Commission designates Jana Sena Party as Recognised Regional party: ఆంధ్రప్రదేశ్లో కీలక రాజకీయ శక్తిగా ఉన్న జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించటంతో బాటు గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో జనసేనను పేర్కొంటూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై జనసేన శ్రేణుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. తమ అభిమాన నటుడు, జనసేన అధినేత దశాబ్ద కాలపు కష్టానికి ప్రతిఫలంగా గత ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని సీట్లలోనూ జనసేన అభ్యర్థులుగెలుపొందగా, తాజాగా […]
ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ వైసీపీని వీడి జనసేనలో చేరేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. జనసేన పార్టీ నుంచి స్పష్టమైన హామీ వచ్చిన వెంటనే వంశీకృష్ణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరే అవకాశం ఉంది.
నటుడు సాగర్.. మొగలి రేకులు సీరియల్తో తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సీరియల్ లో ఆర్కే నాయుడు పాత్రతో ప్రేక్షకులను మెప్పించి అండదరికి చేరువయ్యారు. కాగా పలు సినిమాల్లోనూ క్యారెక్టర్ రోల్స్ పోషించాడు. ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే, ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల్లో కనిపించిన ఈ యంగ్ హీరో
జనసేన - టీడీపీ అధికారంలోకి రావాలని జనసేన నేత బాలాజీ స్కూటర్ యాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తాజాగా మీడియాతో సమావేశం ముచ్చటించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచాయి. త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి జనసేన సిద్దమని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తాము పోటీచేసే స్థానాల జాబితాను తాజాగా విడుదల చేసింది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడమే తమ పార్టీ
ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న టాలెంటెడ్ స్టంట్ మాస్టర్స్లో బద్రి ఒకరు. ఎన్నో ఏళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో స్టంట్ మాస్టర్గా పనిచేస్తూ.. తన ఫైట్స్తో, యాక్షన్ ఎపిసోడ్స్తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు బద్రి. తాజాగా బద్రి.. హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ను కలిశారు. జనసేన పార్టీ కోసం విరాళాలు ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..
జనసేన పార్టీకి మరోసారి గ్లాస్ గుర్తుని కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ విషయం తెలిసిన వెంటనే జనసేనాని పవన్ కళ్యాణ్ కేంద్ర ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో 137 స్థానాలు, తెలంగాణనుంచి 7 లోక్సభ స్థానాల్లో జనసేన పోటీ చేసిందని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో పార్టీ ముఖ్య నేతలు పాల్గొని పార్టీ భవిష్యత్తు, రాబోయే ఎన్నికల కోసం చేపట్టాల్సిన కార్యాచరణ గురించి చర్చించినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.
భారత 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేసి జైహింద్ అంటూ నినదించారు. ప్రస్తుతం పార్టీ ఆఫీసులో జనసేన వీర మహిళలతో పవన్ సమావేశం అయ్యారు.