Home / Home Ministry
Delhi: హిందూవులకు పవిత్రమైన అమర్ నాథ్ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే భక్తులు అమర్ నాథ్ శివలింగాన్ని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో జమ్ముకాశ్మీర్ తరలిరానున్నారు. ఈ నేపథ్యంలోనే అమర్ నాథ్ యాత్ర సన్నాహాలను సమీక్షించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా జమ్మూలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో మళ్లీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. అయితే జూలై 3 […]